రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్లు, ప్రజల సొమ్ము సలహాదారుల పాలుగా మారిందని, ఏ పనీ లేకుండానే ప్రజా ధనాన్ని తినేందుకు ఆశ పడటం సరైనది కాదని, వెంటనే ప్రభుత్వ సలహాదారుల పోస్టులకు రాజీనామా చేసి...
“పిడికెడు ఆత్మగౌరవం కోసం” పేరుతో నవతరంపార్టీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించాలని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం ను కలసి అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య విజ్ఞప్తి చేశారు. చిలకలూరిపేటలో రావుసుబ్రహ్మణ్యం...