40.2 C
Hyderabad
April 29, 2024 15: 47 PM
Slider గుంటూరు

“పిడికెడు ఆత్మగౌరవం కోసం”పేరుతో సదస్సు

#Amaravati Bahujan

“పిడికెడు ఆత్మగౌరవం కోసం” పేరుతో నవతరంపార్టీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించాలని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం ను కలసి అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య విజ్ఞప్తి చేశారు. చిలకలూరిపేటలో రావుసుబ్రహ్మణ్యం స్వగృహంలో ఇరువురు నేతలు భేటి అయ్యారు.

మంగళగిరి నవతరం పార్టీ కార్యాలయంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలను ఆహ్వానించి సదస్సు ఏర్పాటు చేస్తామని రావుసుబ్రహ్మణ్యం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలన వైఫల్యాలను ప్రజలకు వివరించే ప్రధాన ఎజెండాతో సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.

Related posts

బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఆహ్వానం

Satyam NEWS

అమరుల స్ఫూర్తితో గీత కార్మికుల హక్కుల కోసం ఉద్యమిస్తాం

Satyam NEWS

చెంచుల అభివృద్ధి కి ప్రధమ ప్రాధాన్యం

Satyam NEWS

Leave a Comment