28.7 C
Hyderabad
May 5, 2024 08: 50 AM
Slider గుంటూరు

Say no to Drugs: తాడేపల్లిలో తెలుగు యువత ప్రదర్శన

#Say no to Drugs

గంజాయి డ్రగ్స్ , మత్తు పదార్ధాలు మదకద్రవ్యాల రహిత సమాజం కావాలని కోరుతూ రోజురోజుకు మత్తుకు చిత్తయిపోతున్న యువత విద్యార్థులకు అవగాహనా కలిగించే ఉద్దేశంలో భాగంగా “Say no to Drugs” పేరుతో మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి పట్టణంలో తెలుగు యువత ,విద్యార్థి ఆధ్వర్యంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ నేతృత్వంలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్,

రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జవ్వాది కిరణ్ చందు,మంగళగిరి నియోజకవర్గ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు రాయపూడి కిరణ్,మంగళగిరి నియోజకవర్గ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కొప్పుల మధు,ఉపాధ్యక్షలు మనం అశోక్ , తాడేపల్లి పట్టణ పార్టీ అధ్యక్షులు వల్లభనేని వెంకట రామయ్య, జిల్లా తెలుగుయువత ఉపాధ్యక్షులు జంగాల వెంకటేష్, తాడేపల్లి పట్టణ తెలుగుయువత అధ్యక్షులు నాగేశ్వరావు , రురల్ మండల అధ్యక్షులు రెంటాళ్ళ రాజేష్ లతో కలిసి భారీ అవగాహనా ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుయువత ,టిఎన్ఎస్ ఎఫ్ నియోజకవర్గ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

మిరాకిల్: మరి కొన్ని గంటల్లో అద్భుత కాంతి

Satyam NEWS

గ్రామాల అభివృద్ధికి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది

Satyam NEWS

Ohh God: కుక్కలు, పందులపై ఇక అపరాధ రుసుం

Satyam NEWS

Leave a Comment