28.2 C
Hyderabad
May 19, 2024 12: 35 PM

Category : గుంటూరు

Slider గుంటూరు

నల్లగార్లపాడు రోడ్డు బాగుచేయించండి మహా ప్రభో……

Satyam NEWS
నల్లగార్లపాడు రోడ్డు బాగుచేయించండి మహా ప్రభో అంటూ స్పందన కార్యక్రమంలో కలెక్టర్ కు డీబీహెచ్ పీయస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందచేశారు. పల్నాడు జిల్లా కలెక్టర్...
Slider గుంటూరు

గవర్నర్‌కు పోస్ట్‌కార్డులు రాసిన తాడేపల్లి రైతులు

Satyam NEWS
గుంటూరు జిల్లా తాడేపల్లిరైతులు గవర్నర్‌ బిశ్వభూషన్ హరిచందన్‌కు పోస్ట్‌కార్డులు రాశారు. కారుణ్య మరణాలకు అనుమతివ్వాలని కోరుతూ రైతులు పోస్ట్‌కార్డులు రాశారు. యూ-1 జోన్ తొలగించాలని కోరారు. జోన్‌ను తొలగించాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదని రైతులు...
Slider గుంటూరు

మంత్రి పదవి నుండి సుచరితను తొలగించడంపై నిరసన

Satyam NEWS
మంత్రివర్గం నుండి మేకతోటి సుచరిత ను తొలగించడాన్ని నిరసిస్తూ ఆమె అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గుంటూరు బ్రాడీపేట లోనే క్యాంపు కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. మంత్రివర్గంలో పాత మంత్రులైన ఎస్సీ లలో...
Slider గుంటూరు

మంట రగిల్చిన మంత్రి వర్గ విస్తరణ: ఒకరు ఆత్మహత్యాయత్నం

Satyam NEWS
మంత్రి వర్గ విస్తరణ పల్నాడు జిల్లా మాచర్లలో మంటలు రగుల్చింది. మాచర్ల నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన పిన్నెల్లి రామకృష్ణరెడ్డికి మంత్రివర్గంలో చోటుకల్పించనందుకు నిరసనగా మండల కేంద్రమైన రెంటచింతల లో ప్రధాన రహదారిపై...
Slider గుంటూరు

వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అధ్యక్షుడికి సన్మానం

Satyam NEWS
పాండిచ్చేరి లో జరుగుతున్న VALT మీటింగ్ కు వెళుతున్న వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అధ్యక్షులు పాత సుదర్శన్ కు వైశ్య ప్రముఖులు ఘనంగా వీడ్కోలు పలికారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లో ...
Slider గుంటూరు

ఎమ్మెల్యే ఆదేశాలతో తాగునీటిలో ఇబ్బందులు పరిష్కరించిన ఇంజనీర్లు

Satyam NEWS
నరసరావుపేట పురపాలక సంఘం పరిధిలో కొన్ని ప్రాంతాలలో తాగునీరు కలుషితం అయినట్లు ఫిర్యాదులు అందడంతో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తక్షణ చర్యలు తీసుకున్నారు. సంబంధిత మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ అధికారులకు ఈ విషయాన్ని...
Slider గుంటూరు

వైసీపీ నేతల కనుసన్నల్లోనే సాగుతున్న గంజాయి మాఫియా

Satyam NEWS
రాష్ట్రంలో గంజాయి మాఫియా మొత్తం వైసీపీ నేతల కనుసన్నల్లోనే జరుగుతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రాము అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విపరీతంగా  గంజాయి సంస్కృతి పెరిగిపోయిందని ఆయన అన్నారు....
Slider గుంటూరు

టీడీపీ నాయకుల పై ఎమ్మెల్యే గోపిరెడ్డి నోరుజారితే సహించేది లేదు

Satyam NEWS
టీడీపీ నేతలను బూతులు తిడితే ముఖ్యమంత్రి జగన్ మంత్రి పదవి ఇస్తారేమేనని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆశ పడుతున్నట్లుగా ఉందని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు. నరసరావుపేట నియోజకవర్గంలో...
Slider గుంటూరు

40 ఏళ్ల ఆటోనగర్ వాసులు కల నెరవేర్చిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి

Satyam NEWS
నరసరావుపేట పట్టణంలోని చిలకలూరిపేట రోడ్డులో ఆటో నగర్ ఏర్పాటుకు నిన్న సీఎం అనుమతులు మంజూరు చేసిన నేపథ్యంలో ఇవాళ నరసరావుపేట పట్టణంలోని 60 అడుగుల రోడ్డు నందు గల పార్టీ కార్యాలయంలో ఆటో నగర్...
Slider గుంటూరు

చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు దొంగల ముఠా

Satyam NEWS
చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ లను దొంగల ముఠాగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివర్ణించారు. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు జత కడతారు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు విడిపోతారు అంటూ...