23.7 C
Hyderabad
May 17, 2024 04: 18 AM

Category : గుంటూరు

Slider గుంటూరు

శాంతిభద్రతలు కాపాడటం చేతకాని జగన్ రెడ్డి

Satyam NEWS
రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటం చేతకాని జగన్ రెడ్డి బాధిత కుటుంబాలకు న్యాయం కూడా చేయడం లేదని పల్నాడు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ...
Slider గుంటూరు

అవసరమైన ప్రత్తి మిరప పంటలకు విత్తనాలు సిద్ధం చేయాలి

Satyam NEWS
కొత్తగా ఏర్పడిన పల్నాడు జిల్లా ఖరీఫ్ విత్తన ప్రణాళికను ప్రకటించారు. జిల్లాలో ప్రత్తి, మిరప విత్తన కంపెనీల ఉత్పత్తిదారులు, డిస్ట్రిబ్యూటర్స్ తో కలిపి సహాయ వ్యవసాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారుల తో నేడు...
Slider గుంటూరు

మురుగనీరు వస్తున్నా పట్టించుకోని మునిసిపల్ అధికారులు

Satyam NEWS
పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణం లో గత 15 రోజుల నుంచి రంగు మారి, దుర్వాసన తో కూడిన నీళ్లు సరఫరా అవుతుంటే పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడని ఎంఐఎం పార్టీ రాష్ట్ర...
Slider గుంటూరు

ఐదేళ్ల పసికందు పై తండ్రి అఘాయిత్యం….

Satyam NEWS
అభం శుభం తెలియని ఐదు సంవత్సరాల చిన్నారి బాలిక పై కన్న తండ్రే అఘాయిత్యానికి పాల్పడిన అత్యంత దారుణమైన సంఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలో జరిగింది. బొప్పూడి గ్రామానికి చెందిన...
Slider గుంటూరు

వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో నరసరావుపేటలో చలివేంద్రం ప్రారంభం

Satyam NEWS
పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలో శనివారం శివుని బొమ్మ సెంటర్ వద్ద మహాలక్ష్మమ్మ చెట్టు దగ్గర పల్నాడు జిల్లా డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ బి. చిన్న ఓబులేసు చలివేంద్రం ప్రారంభించారు. ఇండియన్ రెడ్...
Slider గుంటూరు

వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం మూడో విడత నిధుల విడుదల

Satyam NEWS
వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం మూడో విడత నిధుల విడుదలలో భాగంగా పల్నాడు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని 50,337 మంది అక్కచెల్లెమ్మలకు రూ.4.78 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరిందని డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి...
Slider గుంటూరు

సూక్ష్మ నీటి సేద్యపు పరికరాల రాయితీ పునరుద్ధరించాలి

Satyam NEWS
సూక్ష్మ నీటి సేద్యపు పరికరాలు, వ్యవసాయ యంత్రాల పైరాయితీని పునరుద్ధరించకపోతే మరోమారు ఆందోళన తప్పదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.వి.వి ప్రసాద్ హెచ్చరించారు. గురువారం తాడేపల్లిలోతన కార్యాలయం విలేకర్ల సమావేశం...
Slider గుంటూరు

వేధింపులు భరించలేక అంగన్ వాడీ టీచర్ ఆత్మహత్యాయత్నం

Satyam NEWS
ఉద్యోగం వదిలిపెట్టిపోవాలని పై అధికారులు చేస్తున్న వత్తిడిని తట్టుకోలేకపోయిన ఒక అంగన్ వాడి టీచర్ ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. ఈ దుర్ఘటన పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం విప్పర్లపల్లి లో జరిగింది. అంగన్ వాడి...
Slider గుంటూరు

కాజ లో క్రిస్టియన్ స్మశాన వాటికకు భూమి కేటాయింపుపై నిరసన

Satyam NEWS
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యవహార శైలి  పై ప్రజా ఆగ్రహాం చాపకింద నీరులా పారుతున్నది. మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్ద పరిధిలో కాజ సర్వే నెం 351 లో స్మశాన పోరంబాకు...
Slider గుంటూరు

నల్లగార్లపాడు రోడ్డు బాగుచేయించండి మహా ప్రభో……

Satyam NEWS
నల్లగార్లపాడు రోడ్డు బాగుచేయించండి మహా ప్రభో అంటూ స్పందన కార్యక్రమంలో కలెక్టర్ కు డీబీహెచ్ పీయస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందచేశారు. పల్నాడు జిల్లా కలెక్టర్...