గుంటూరు జిల్లా తాడేపల్లి
రైతులు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్కు పోస్ట్కార్డులు రాశారు. కారుణ్య మరణాలకు అనుమతివ్వాలని కోరుతూ రైతులు పోస్ట్కార్డులు రాశారు. యూ-1 జోన్ తొలగించాలని కోరారు. జోన్ను తొలగించాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులు భరించలేక పోతున్నామన్నారు. దీనిపై రైతులు గత 13 రోజులుగా తాడేపల్లిలో రిలే దీక్షలు చేస్తున్నారు.