40.2 C
Hyderabad
April 29, 2024 16: 59 PM
Slider గుంటూరు

గవర్నర్‌కు పోస్ట్‌కార్డులు రాసిన తాడేపల్లి రైతులు

#bishwabhushan harichandan

గుంటూరు జిల్లా తాడేపల్లి
రైతులు గవర్నర్‌ బిశ్వభూషన్ హరిచందన్‌కు పోస్ట్‌కార్డులు రాశారు. కారుణ్య మరణాలకు అనుమతివ్వాలని కోరుతూ రైతులు పోస్ట్‌కార్డులు రాశారు. యూ-1 జోన్ తొలగించాలని కోరారు. జోన్‌ను తొలగించాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులు భరించలేక పోతున్నామన్నారు. దీనిపై రైతులు గత 13 రోజులుగా తాడేపల్లిలో రిలే దీక్షలు చేస్తున్నారు.

Related posts

అనారోగ్యంతో మరణించిన మహిళ అంతిమ యాత్రలో పాల్గొన్న సబ్ రిజిస్ట్రార్

Satyam NEWS

కేంద్రం అనుమతి లేకుండా ఎలా సస్పెండ్ చేస్తారు?

Satyam NEWS

దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కు ఒకే ధర ఉండాలి

Satyam NEWS

Leave a Comment