37.2 C
Hyderabad
May 6, 2024 20: 26 PM

Category : గుంటూరు

Slider గుంటూరు

మూడు కరెంట్ కోతలు ఆరు ఉక్క పోతలు

Satyam NEWS
మూడు కరంటు కోతలు ఆరు ఉక్కపోతలతో 26 జిల్లాల జగన్ పాలన ప్రారంభం అయిందని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షులు రావుసుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు. ఏపీ లో కరంటు కోతలు, ఉక్కపోతలు, కరెంటు బిల్లుల మోతలతో జగన్మోహన్...
Slider గుంటూరు

పల్నాడు జిల్లా తొలి ఎస్పీగా రవి శంకర్ రెడ్డి

Satyam NEWS
పల్నాడు జిల్లా తొలి ఎస్పీ గా వై రవి శంకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఎంతో చారిత్రక నేపథ్యం గల పల్నాడు జిల్లా నరసరావుపేట కి మొదటి ఎస్పీ గా  ఛార్జ్ తీసుకోవడం గర్వకారణంగా...
Slider గుంటూరు

జగన్ రెడ్డి ఉగాది కనుక: బాదుడే బాదుడు

Satyam NEWS
జగన్ రెడ్డి ఉగాది కానుక పండగ కన్నా ముందుగానే ప్రతి ఇంటికి తెచ్చారని నరసరావుపేట నియోజకవర్గ టిడిపి ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు విమర్శించారు. నరసరావుపేట పట్టణంలో స్థానిక 32 వార్డు నందు ప్రజా...
Slider గుంటూరు

పదమూడు వందల కోట్ల వార్షిక టర్నోవర్ నమోదు చేసిన సంగం డెయిరి

Satyam NEWS
పదమూడు వందల కోట్ల వార్షిక టర్నోవర్ నమోదు చేసిన సంగం డెయిరి సంగం వార్షిక టర్నోవర్ పదమూడు వందల కోట్ల రూపాయలు మించటంలో కంపెనీ సిబ్బంది కృషి ఎంతో ఉందని, సంగం డెయిరి ఉత్పత్తుల...
Slider గుంటూరు

పల్నాడు జిల్లా ఏర్పాటు పనులపై ఎంఎల్ ఏ డాక్టర్ గోపిరెడ్డి సమీక్ష

Satyam NEWS
పల్నాడు జిల్లా కేంద్రంగా ఏప్రిల్ 4 నుంచి నరసరావుపేట నుంచి పరిపాలన ప్రారంభం కానున్న తరుణంలో శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి లింగంగుంట్ల ఎన్ఎస్పీ కాలనీలో తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న జిల్లా కలెక్టర్ కార్యాలయం,...
Slider గుంటూరు

“జీవితావలోకనం” పుస్తకావిష్కరణ

Satyam NEWS
గోల్కొండ హోటల్స్ అధినేత నడికట్టు రామిరెడ్డి జీవితావలోకనం పుస్తకావిష్కరణ కార్యక్రమం నేడు గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం చిరుమామిళ్ళ గ్రామంలో జరిగింది. నరసరావుపేట శాసనసభ్యుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా...
Slider గుంటూరు

సీఎం నరసరావుపేట పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

Satyam NEWS
ఏప్రిల్ 4న పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ వివేక్ యాదవ్,...
Slider గుంటూరు

మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు: సిపిఐ 

Satyam NEWS
ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఉండాలని మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అని కోరుతూ శుక్రవారం మంగళగిరి అంబేద్కర్ విగ్రహం ఎదుట మంగళగిరి నియోజకవర్గ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు....
Slider గుంటూరు

రాష్ట్రం లో మైనార్టీలకు రక్షణ లేదు: టిడిపి నాయకులు

Satyam NEWS
వైసిపి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మైనార్టీలకు రక్షణ లేదని నరసరావుపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ అమీర్ అలీ అన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ తెలుగుదేశం...
Slider గుంటూరు

సంచార జాతుల కోసం ఎంతైనా పోరాటం చేస్తాం

Satyam NEWS
సంచార జాతుల అభివృద్ధి కమిటీ గుంటూరు జిల్లా అధ్యక్షుడుగా అన్నప్పరెడ్డి మంగయ్య నియమితులయ్యారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఎంఐఎం పార్టీతో కలిసి పలు వెనుకబడిన కులాల సంఘాలు, మాల మహానాడు ఆయనకు ఆత్మీయ...