జగన్ పాలనలో పెరిగింది హత్యలు, దోపిడిలు, అత్యాచారాలు మాత్రమే
వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అరాచకాలు దోపిడీలు హత్యలు మానభంగాలు ఎక్కువయ్యాయని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు అన్నారు. కడప జిల్లా రాజంపేట పట్టణ తెలుగు దేశం పార్టీ...