Slider కడప

వైసీపీ కడప జడ్పీటీసీ చైర్మన్ కు జనసేన నాయకురాలి అభినందనలు…

#janasena

కడపజిల్లా రాజంపేట మండలం  అకేపాటి ఎస్టేట్ లో గురువారం రాజంపేట మాజీ శాసన సభ్యులు అకేపాటి అమర్ నాథ రెడ్డి ని కలిసి జిల్లా పరిషత్తు చైర్మన్ గా ఈనెల 25న ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా రాజంపేట జనసేన నాయకురాలు పత్తి పాటి కుసుమ కుమారి అభినందించారు. పత్తి పాటి కుసుమ కుమారి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆపార్టీలో కొనసాగి గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి రాకపోవడంతో చివరి క్షణం లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో రాజంపేట జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆమె ప్రస్తుతం జనసేన లోనే కొనసాగుతున్నా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

Related posts

నవయుగ రక్తదాన శిబిరానికి విశేష స్పందన

Satyam NEWS

వైసీపీ ఓటు బ్యాంకు రాజకీయాలే అసలు సమస్య

Satyam NEWS

అక్షయ తృతీయ పర్వానికి…

Satyam NEWS

Leave a Comment