40.2 C
Hyderabad
April 28, 2024 15: 04 PM
Slider కడప

మంత్రి పేర్ని నాని చిత్రపటం దగ్ధం చేసిన జన సైనికులు

#janasena

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకుడు, మంత్రి పేర్ని నాని చిత్ర పటాన్ని జన సేన కార్యకర్తలు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. కడపజిల్లా రాజంపేట పాత బస్ స్టాండ్ కూడలి లో జన సేన కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

మంత్రి పేర్ని నాని చిత్ర పటంతో బాటు మంత్రులు బొత్సా సత్యనారాయణ, వెల్లంపల్లె శ్రీనివాస్ ల చిత్రపటాలు కూడా దగ్ధం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు పోసాని కృష్ణ మురళీ చిత్ర పటాన్ని కూడా తగలబెట్టిన జనసైనికుల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

Related posts

నేడు ఆకాశంలో కనువిందు చేయనున్న పెద్ద చందమామ

Satyam NEWS

ఎమ్మెల్యేలతో బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం

Satyam NEWS

ఘనంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం

Satyam NEWS

Leave a Comment