తమిళనాడు రాష్ట్రంలో చెన్నై కు చేరువలో ఏర్పడ్డ ‘నిషార్’ తుపాను…ఈ ఉదయం తీరం దాటింది.ఈ ప్రభావంతో ఆ రాష్ట్రంతో పాటు తెలుగు రాష్ట్రాలపై దాని ప్రభావం పడింది. మరీ ముఖ్యంగా ఏపీ రాష్ట్రం పై...
ఏపీలో ఈ మధ్య ప్రమాదాలు జరుగుతున్నాయి. అదీ హెల్మెట్లు లేకుండా జరుగుతోందని అటు డాక్టర్లు ఇటు ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. దీంతో హెల్మెట్ వాడకంపై ప్రజలలో చైతన్యం, అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలోని విజయనగరం జిల్లా...
రాజ్యాంగ నిర్మాత ఎవరంటే డా.బీ.ఆర్. అంబేద్కర్ అని టక్కున ఎవరైనా చెబుతారు. అది అమలులోకి ఎప్పుడు వచ్చిందంటే జనవరి 26 అని చెబుతారు. మరి ఆ రాజ్యాంగ ఎప్పటి నుంచి అమలు అయింది అంటే...
ఏపీ రాష్ట్ర సీఎం జగన్ చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను కోర్టులలో కేసులు వేసి అడ్డుకుంటున్న చరిత్ర చంద్రబాబుదని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్,విజయనగర ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. విజయనగరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో”...
కరోనా రెండో వేవ్ వస్తుందని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే పీఎం మోడీ ఈ విషయమై 8 రాష్ట్రాల సీఎంవతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి..అందుకు తగిన విధంగా అప్రమత్తంగా ఉండాలని...
కరోనా కష్ట సమయం సడలింది. ఇక రోడ్లపై వాహనాలు రయ్యరయ్యమంటూ తిరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో చాలా చోట్ల చాలా మంది హెల్మెట్లు లేకుండా వాహనాలను నడుపుతున్నారు. దీంతో హెల్మెట్ ధరించడంపై ప్రజలలో అవగాహన కలిగించే...
బాధితులకు న్యాయం జరిగేందుకు సీపీఎం ఆందోళన బాట పట్టింది. ఇందులో భాగంగా ఆరేళ్ళ క్రితం హుదూద్ సృష్టించిన విలయతాండవంలో విశాఖ తో పాటు విజయనగరం జిల్లా పూర్తిగా ధ్వంసం అయ్యింది. హుదూద్ తుఫాన్ కి...
పరిశుభ్రమైన గాలి, నీరు మానవ మనుగడకు మూలాధారమని ఏపీలోని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్లాల్ అన్నారు. ఈ రెండింటినీ పరిరక్షించుకోవాల్సిన బాధ్యత పౌరులపై ఉందని, దానికి ప్రతీఒక్కరూ ముందుకు రావాలని కోరారు. తమ...
ఏపీలో ని ఉత్తరాంధ్ర లోని విజయనగరం జిల్లా కేంద్రంలో నగర ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు…ట్రాఫిక్ పోలీసులు. హెల్మెట్, సీటు బెల్ట్ ,ముఖానికి మాస్క్ లేని వారిని హెచ్చరికలు చేసి మరీ అలెర్ట్ చేసారు....
ఏపీలో ఇటీవలే 61మంది డీఎస్పీలను సంబంధిత జిల్లాలకు నియమిస్తూ రాష్ట్ర డీజీపీ పోస్టింగ్స్ ఇచ్చారు. దీంతో ఆ 61 మందికి వారి వారికి కేటాయించిన జిల్లాలో బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలోని ఏఓబీ దగ్గర జిల్లా...