40.2 C
Hyderabad
May 2, 2024 18: 21 PM

Category : విజయనగరం

Slider విజయనగరం

కరోనాతో పోరాడిన గరివిడి తహసీల్దార్ మృతి

Satyam NEWS
విజయనగరం జిల్లా గరివిడి మండలం తహసీల్దార్ కె. సుభాష్ బాబు కరోనా తో చికిత్స పొందుతూ మృతి చెందారు. కరోనా పాజిటీవ్ రావడంతో నెల్లిమర్ల కోవిడ్ ఆసుపత్రిలో చేరిన సుభాష్ బాబు దాదాపు 15...
Slider విజయనగరం

సింహాచలం భూములపై కన్నేసి కుట్ర చేస్తున్నారు

Satyam NEWS
మాన్సాస్ ట్రస్ట్‌లకు మళ్లీ తానే చైర్మన్‌ను అవుతానని… కోర్టులపై తనకు నమ్మకం ఉందని కేంద్రమాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు పోతుందని విమర్శించారు. హైకోర్టు...
Slider విజయనగరం

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైసీపీ నేత కుమారుడు

Satyam NEWS
స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతున్న వైసీపీ నేత కుమారుడి తలకు బలమైన గాయాలు తగలడంతో ఆసుపత్రిలో చేర్చారు. విజయనగరం లోని ధర్మపురి సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. వైసీపీ సమన్వయకర్త మజ్జి...
Slider విజయనగరం

శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర ప్రారంభం

Satyam NEWS
విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని ఉత్తరాంధ్ర ప్రాంత ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి 22 వ జాతర నేటి నుంచి ప్రారంభమైంది. ఈ జాతర మూడు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. ఏటా శివరాత్రి...
Slider విజయనగరం

రోడ్డు ప్రమాదంలో భర్త మృతి భార్య, బిడ్డకు గాయాలు

Satyam NEWS
రోడ్డు ప్రమాదంలో భార్యా భర్తా మృతి చెందగా 11 నెలల చిన్నారి అనాథగా మారింది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం సవరవల్లి పంచాయితీ అవ్వపేట వద్ద జాతీయ రహదారి పై ఈ దుర్ఘటన జరిగింది....
Slider విజయనగరం

తుగ్లక్ ఇలానే తరచూ రాజధానులు మార్చేవాడు

Satyam NEWS
చరిత్రలో మొఘలు, తర్వాత మహమ్మద్ బీన్ తుగ్లక్ తరచూ రాజధానులు మార్చేవారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి తలెత్తిందని మాజీ కేంద్రమంత్రి అశోకగజపతి రాజు విమర్శించారు. మూడు రాజధానుల ప్రతిపాదనపై ఆయన నేడు ఫైర్...
Slider విజయనగరం

వ్యవసాయ మార్కెట్ కమిటీ రిజర్వేషన్లు ఖరారు

Satyam NEWS
విజయనగరం జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ రిజర్వేషన్లు ఖరారు చేశారు. అవి: విజయనగరం – బిసి మహిళ, పార్వతీపురం – బిసి మహిళ, బొబ్బిలి – ఓసి జనరల్, సాలూరు –...