జనం కోసం సీపీఎం కార్యక్రమం లో బాగంగా వచ్చిన ప్రజా సమస్యలు పరిష్కారం కోసం 30 న విజయనగరం చలో తహశీల్దార్ అఫీస్ కార్యక్రమం చేపడుతున్నామని సీపీఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు పిలుపునిచ్చారు....
మోడీ రెండవ సారి అధికారం లోకి వచ్చాక దేశాన్ని కార్పొరేట్ శక్తలకు తెగ నమ్మేస్తున్నాడని బీజేపీ నుండి దేశాన్ని రక్షించేందుకు ప్రజలు సిద్ధమవాలని సీపీఎం నగర కార్య దర్శి రెడ్డి శంకరరావు ప్రజలకు పిలుపు...
33 వ డివిజన్ కార్పొరేటర్ గా గెలిస్తే డివిజన్ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని సీపీఎం అభ్యర్థి రెడ్డి శంకరరావు ప్రజలకు వాగ్దానం చేశారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ...
నిత్యం ప్రజలు కు అందు బాటు లో వుండి.. ప్రజా సమస్యల పై పోరాడుతున్న ప్రజా సేవకుడు రెడ్డి శంకరరావు ను ప్రజలు గెలిపిం చాలని సీపీఎం.జిల్లా కార్యదర్శి టీ. సూర్యనారాయణ.సీపీఐ జిల్లా సహాయ...
బాధితులకు న్యాయం జరిగేందుకు సీపీఎం ఆందోళన బాట పట్టింది. ఇందులో భాగంగా ఆరేళ్ళ క్రితం హుదూద్ సృష్టించిన విలయతాండవంలో విశాఖ తో పాటు విజయనగరం జిల్లా పూర్తిగా ధ్వంసం అయ్యింది. హుదూద్ తుఫాన్ కి...