40.2 C
Hyderabad
April 29, 2024 18: 00 PM

Category : విజయనగరం

Slider విజయనగరం

ఆ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అక్కడేం చేసారంటే…?

Satyam NEWS
విజయనగరం జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ ఉదయాన్నే మోర్నింగ్ వాక్ లో భాగంగా పచ్చదనం కార్యక్రమంతో పాటు నగరంలో నాడు-నేడు కార్యక్రమంలో కొత్తపేట గొల్లవీధిలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత 22 లక్షలతో...
Slider విజయనగరం

కేంద్ర ప‌థ‌కాల అమ‌లులో జిల్లా భేష్

Sub Editor
ప‌చ్చ‌ద‌నం పెంపుద‌ల‌లో ఏపీ రాష్ట్రంలో విజయనగరం జిల్లా టాప్ లో ఉందని అలాగే స‌చివాల‌య వ్య‌వ‌స్థ కూడా ప్రశంసనీయమని కేంద్ర గ్రామీణాభివృద్దిశాఖ ప్ర‌తినిధి డాక్ట‌ర్ బ‌స‌వ‌రాజు కొనియాడారు. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల...
Slider విజయనగరం

వృద్ధులను అక్కున చేర్చుకున్న బ్రాహ్మణ సమాఖ్య

Satyam NEWS
విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపనందేంద్ర స్వామి జన్మదినం సందర్భంగా విజయనగరం జిల్లా బ్రాహ్మణ సమాఖ్య పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించింది. రాష్ట్ర బ్రాహ్మణ సమాఖ్య ఇచ్చిన పిలుపు మేరకు విజయనగరంలోని ప్రేమ సమాజంలో...
Slider విజయనగరం

సంచైత నియామకం చట్టరీత్యా వ్యతిరేకం

Sub Editor
తూర్పు గోదావరి దేవాలయాలకు అధ్యక్షురాలిగా సంచైత గజపతిని నియమించడం చట్టరీత్యా వ్యతిరేకమని తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర మాజీ మంత్రివర్యులు, పూసపాటి అశోక్ గజపతిరాజు విజయనగరంలో మాట్లాడుతూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ముంద‌స్తు...
Slider విజయనగరం

క్రీడలకు నిలయంగా విజ్జి స్టేడియం

Sub Editor
అన్నిరకాల క్రీడలకు నిలయంగా విజ్జీ స్టేడియంను తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రిబొత్స సత్యనారాయణ తెలిపారు. ఆదివారం మంత్రి విజ్జి స్టేడియంలో జరుగుతున్న పనులను తనిఖీ చేసారు. క్రికెట్ స్టేడియం, వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్, వాలీబాల్, స్కేటింగ్ రింగ్, ఖేలో ఇండియా కింద చేపడుతున్నమల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం పనులపై ఆరా తీసారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు, చేయాల్సిన పనులు, అవసరమైన నిధులు, తదితర అంశాలపై సమగ్ర నివేదిక తయారుచేసి ఇవ్వాలని, సంబంధిత ఉన్నతాధికారులతో చర్చించి పనులు జరిగేలా చూస్తానని అధికారులకు సూచించారు. ప్రస్తుతం జరుగుతున్నప‌నులువేగంగా జరగాలని, డి.పి.ఆర్. ప్రకారం నిర్ధేశిత కాలంలో పూర్తి చేయాలని ఆయా ఇంజనీర్లను ఆదేశించారు. ఖేలో ఇండియా క్రింద రూ.6 కోట్లుతో మల్టిపర్పస్ ఇండోర్ స్టేడియం పనులు జరుగుతున్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాన నిష్పత్తిలో నిధులు ఖర్చు చేయడం జరుగుతోందని,60 శాతం పనులు పూర్తయ్యాయని శాప్ సహాయ సంచాలకులు రమణ తెలిపారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి రూ.3 కోట్లు నిధులు వచ్చాయని, రూ2.5 కోట్లు విఎంఆర్డిఎ, 25 లక్షలు మున్సిపల్, 25 లక్షలు ఎం.పి. ల్యాడ్స్ నుండి రావలసి ఉందని ఎడి రమణ తెలిపారు.  విఎంఆర్డిఎ కమిషనర్తో  టెలిఫోన్ ద్వారా నిధుల కోసం మంత్రి మాట్లాడారు.  విజ్జి స్టేడియం పనులు తనిఖీచేసి నిధులను విడుదల చేయాలని కమిషనర్ కోటేశ్వరరావును కోరారు. జిల్లాలో గతంలో మంజూరైన వై.ఎస్.ఆర్. క్రీడా వికాస కేంద్రాల పనులను కూడా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. రాజీవ్ క్రీడా మైదానాన్ని కూడా తనిఖీ చేసి అక్కడ కూడా క్రీడాకారులకు అనువుగా వుండేలా అభివృద్ది చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.  అదేవిధంగా ఎ.పి. మోడల్ స్పోర్ట్స్ స్కూల్ ప్రోజక్ట్ రూ.20 కోట్లతో చేపట్టడం జరిగిందని, క్రీడా సౌకర్యాలు, అకామడేషన్, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లను నిర్మిస్తున్నామ‌ని, పనులు పురోగతిలో ఉన్నాయని రమణ వివరించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టరు జె. వెంకటరావు, ఆర్డిఓ భవానిశంకర్, సెట్విజ్ సిఇఓ త‌దిత‌రులు పాల్గొన్నారు....
Slider విజయనగరం

మంత్రి బొత్స సత్యనారాయణకు మాతృ వియోగం

Satyam NEWS
మంత్రి బొత్స సత్యనారాయణ తల్లి మరణించారు. అనారోగ్యంతో ఆయన తల్లి ఈశ్వరమ్మ (84)  విశాఖ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సుమారు గత నెల రోజులుగా ఆనారోగ్యంతో ఉన్న ఆమె...
Slider విజయనగరం

పెన్మత్స సురేష్‌బాబుకు ఎమ్మెల్సీ పదవి

Satyam NEWS
దివంగత సీనియర్‌ నాయకులు, విజయనగరం జిల్లాకు చెందిన  పెన్మత్స సాంబశివరాజు తనయుడు డా. పెన్మత్స సూర్యనారాయణరాజు ( డా. సురేష్‌బాబు)ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దింపాలని సీఎం, వైయస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైయస్‌.జగన్‌ నిర్ణయించారు....
Slider విజయనగరం

ప్రజా గాయకుడు వంగపండు ఇక లేడు

Satyam NEWS
ప్రముఖ ప్రజాగాయకుడు వంగపండు ప్రసాదరావు(77‌) మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వంగపండు ప్రసాదరావు పార్వతీపురంలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. వందలాది జానపద పాటలను రచించిన వంగపండు ప్రసాదరావు ప్రజల గుండెల్లో తనకంటూ...
Slider విజయనగరం

హోట‌ళ్లు, రెస్టారెంట్ల‌కు రోజంతా అనుమ‌తి

Satyam NEWS
ప్ర‌స్తుతం లాక్ డౌన్ అమ‌లులో వున్న‌ విజ‌య‌న‌గ‌రం న‌గ‌ర ప‌రిధిలో హోట‌ళ్లు, రెస్టారెంట్ల‌కు రోజంతా తెరిచేందుకు అనుమ‌తి ఇస్తున్న‌ట్టు జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ తెలిపారు. న‌గ‌రంలో దుకాణాలు, వాణిజ్య స‌ముదాయాలు, రైతుబ‌జార్లు, పాల...
Slider విజయనగరం

కరోనాతో పోరాడిన గరివిడి తహసీల్దార్ మృతి

Satyam NEWS
విజయనగరం జిల్లా గరివిడి మండలం తహసీల్దార్ కె. సుభాష్ బాబు కరోనా తో చికిత్స పొందుతూ మృతి చెందారు. కరోనా పాజిటీవ్ రావడంతో నెల్లిమర్ల కోవిడ్ ఆసుపత్రిలో చేరిన సుభాష్ బాబు దాదాపు 15...