26.2 C
Hyderabad
May 19, 2024 19: 05 PM

Category : ప్రత్యేకం

Slider ప్రత్యేకం

ఓ కారు ఓ బైకు ఓ అనధికార మున్సిపల్ ఉద్యోగి

Satyam NEWS
ఓకారు నెంబర్ ప్లేటును తన ద్విచక్ర వాహనానికి తగిలించుకొని  మున్సిపల్ కార్యాలయంలో ఓఅనధికారఉద్యోగి విధులు నిర్వహిస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో ని మున్సిపల్ కార్యాలయంలో అనాధికారికంగా విధులు నిర్వహిస్తున్న శ్రీధర్ రావు...
Slider ప్రత్యేకం

మరోసారి ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు

Satyam NEWS
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో.. ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు హాజరుకావాంటూ సిబిఐ అవినాష్...
Slider ప్రత్యేకం

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు చేస్తాం

Bhavani
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు చేస్తామని చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అప్పయిపల్లి గ్రామంలో సోమవారం ఉపాధి హామీ కూలీలతో మర్యాదపూర్వకంగా కలిసి వారి...
Slider ప్రత్యేకం

దొంగల్ని జైలు కు పంపేందుకే మనం అందరం కృషి చేయాలి

Satyam NEWS
16 నెలలు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తి ని..జైలు కు పంపించాలని టీడీపీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ చేపట్టిన యువగళం పాద...
Slider ప్రత్యేకం

ఇక్కడ కూడా కర్ణాటక ఫార్ములానే

Bhavani
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్య మెజారిటీతో గెలవడం తెలంగాణలోని ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం పెల్లుబికింది. తాజా రిజల్టుతో తెలంగాణలోనూ తమ పార్టీ గెలుపు ఖాయమనే జోష్ శ్రేణుల్లో నెలకొన్నది. రాష్ట్రాన్ని...
Slider ప్రత్యేకం

ఇది 50 % కమిషన్ ప్రభుత్వం

Satyam NEWS
రాష్ట్రంలో కొనసాగుతున్న రాక్షస, రావణ పాలనను  సమిష్టిగా ఎదుర్కొందాం. రామలక్ష్మణుల మాదిరిగా తెలుగుదేశం , జనసేన పార్టీలు కలిసిపోయాయి. టిడిపి, జనసేన పార్టీలతో  బిజెపి కూడా కలిస్తే అద్భుతంగా ఉంటుంది. రామలక్ష్మణులకు  తోడుగా హనుమంతునివలే ...
Slider ప్రత్యేకం

పొత్తుల ప్రకటనతో ప్యాంటులు తడుపుకుంటున్న వైసీపీ నేతలు

Bhavani
త్వరలో రాష్ట్రంలో ఏర్పడేది ప్రజా ప్రభుత్వమే. తెలుగుదేశం, జనసేన పార్టీలో మధ్య కచ్చితంగా పొత్తు ఉంటుంది. మూడవ పార్టీ తో కూడా పొత్తు ఉంటుందా? అన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే. అయితే మూడవ పార్టీతోను పొత్తు...
Slider ప్రత్యేకం

యూకే లో మంత్రి కేటీఆర్ పర్యటన

Bhavani
రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ నిన్న రాత్రి యూకే ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరి వెళ్లారు. రాష్ట్రానికి పెట్టుబ‌డులు ఆక‌ర్షించే ల‌క్ష్యంతో కేటీఆర్ యూకే ప‌ర్య‌ట‌న కొన‌సాగ‌నుంది. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయా దేశాల పారిశ్రామిక‌వేత్త‌లు,...
Slider ప్రత్యేకం

ఆర్థికంగా చితికినా అసమాన ప్రతిభ చూపిన వైష్ణవి దేవి

Bhavani
సరస్వతీ కటాక్షానికి ఆర్థిక అసమానతాలు అడ్డుగోడలు కావు అని నిరూపించింది.ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటూ యం పి సి లో 991 మార్కులు సాధించిన ఆ విద్యార్థిని కార్పొరేట్ విద్యకు సర్కార్ చదువు సవాల్ విసిరిలే...
Slider ప్రత్యేకం

పలకని ఫోన్లతో జగనన్నకు ఎలా చెబుతాం?

Satyam NEWS
జగనన్నకు చెబుదాం అనే పనికిమాలిన కార్యక్రమంలో ఫోన్లు పలకడం లేదని అధికార వైసీపీ సీనియర్ నాయకుడు, నర్సాపురం పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. ఎన్నో సార్లు  ప్రయత్నించా కానీ ఫోన్ మాత్రం ఎంగేజ్ లోనే...