తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడుకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసినట్లు వెలువడిన వార్తల వెనుక వైసీపీ పెద్దల కుట్ర ఉన్నట్లు తాజాగా వెల్లడైంది. అసలు నోటీసుల జారీ నుంచే వైసీపీ నేతలు...
రాష్ట్రంలో ఇసుక దోపిడీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న పోరాటం జగన్ సర్కార్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ముఖ్యమంత్రి ఇసుక తవ్వకాల ద్వారా నాలుగేళ్లలో 40 వేల కోట్లు లూటీ చేశారని టీడీపీ నాయకుల...
వందసార్లు చెప్పినా అబధ్దం నిజం కాదు. ఈ విషయం తెలిసి కూడా పదే పదే అవాస్తవాలు ప్రచారం చేస్తూ… అదే నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు వైసీపీ పెద్దలు. మాట తప్పడం, మడమ తిప్పడంలో...
సుమారు 50-60 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై భారీ వ్యతిరేకత ఉందని ఐ ప్యాక్ టీమ్ ఇచ్చిన రిపోర్టులతో అప్రమత్తమైన జగన్.. వారి స్థానంలో కొత్తవారికి చాన్స్ లు ఇవ్వాలని భావిస్తున్నట్లు వైసీపీ నేతల్లోనే చర్చ...
ఎన్నికలు సమిపిస్తున్న తరుణంలో టీడీపీ దూకుడు పెంచిందని చెప్పవచ్చు. ఇన్నాళ్లు నిశబ్దంగా ఉన్న టీడీపీ నాయకులు కారంపూడి మండలంలో రాత్రి రాజకీయాలకు తెరలేపుతున్నారు. ఇప్పటికే నాలుగు సార్లు విజయం సాధించి మాచర్ల ఎమ్మెల్యే జిల్లా...
త్వరలో రాష్ట్రంలో ఏర్పడేది ప్రజా ప్రభుత్వమే. తెలుగుదేశం, జనసేన పార్టీలో మధ్య కచ్చితంగా పొత్తు ఉంటుంది. మూడవ పార్టీ తో కూడా పొత్తు ఉంటుందా? అన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే. అయితే మూడవ పార్టీతోను పొత్తు...
రాజకీయాలకతీతంగా వైరా నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడు, వైరా ఎమ్మెల్యే లావిడియా రాములు నాయక్ అని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పొన్నెకంటి సతీష్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...
రాజధాని అమరావతిని చంపేసి విశాఖపట్నం వెళ్లిపోవాలన్న కోరికకు ఇంత పెద్ద ఎదురుదెబ్బ తగులుతుందని ఎవరూ ఊహించలేదు. మూడు రాజధానుల ప్రతిపాదన కానీ, విశాఖను రాజధానిగా చేసే ప్రతిపాదన కానీ తమకు తెలియదని కేంద్ర ప్రభుత్వం...
అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం లో శుక్రవారం వివిధ పార్టీలు,బీసీ నేతలు ధర్నా నిర్వహించారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ ఇంటి పై వైసీపీ నేతల దాడి చేసి విధ్వంసం చేయడాన్ని...