కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు చేస్తాం
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు చేస్తామని చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అప్పయిపల్లి గ్రామంలో సోమవారం ఉపాధి హామీ కూలీలతో మర్యాదపూర్వకంగా కలిసి వారి...