40.2 C
Hyderabad
April 26, 2024 14: 44 PM

Tag : Dharani Portal

Slider ప్రత్యేకం

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు చేస్తాం

Bhavani
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు చేస్తామని చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అప్పయిపల్లి గ్రామంలో సోమవారం ఉపాధి హామీ కూలీలతో మర్యాదపూర్వకంగా కలిసి వారి...
Slider నల్గొండ

ధరణిలో తప్పులపై తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ధర్నా

Satyam NEWS
ధరణి పోర్టులో తప్పులు సవరించాలని,లక్ష రూపాయల ఋణమాఫీ తక్షణమే చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్,తెలంగాణ రాష్ట్ర  సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొప్పోజు  సూర్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని...
Slider నిజామాబాద్

మా అమ్మ భూమిని ధరణిలో ఎంట్రీ చేయండి

Satyam NEWS
ప్రజావాణిలో సత్యం న్యూస్ జర్నలిస్ట్ సురేష్ ఫిర్యాదు ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేసే ఓ జర్నలిస్తును మూడేళ్ళుగా ఓ సమస్య వెంటాడుతోంది. ఆ సమస్యను పరిష్కరించాలని కోరుతూ అందరిలాగే అతను కూడా ప్రజావాణిలో...
Slider వరంగల్

రైతుల పట్ల శాపంగా మారిన ధరణి పోర్టల్ రద్దు చేయాలి

Bhavani
ధరణి పోర్టల్ రద్దు చేయాలని, పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ములుగు జిల్లా కేంద్రంలోని డి ఎల్ ఆర్ గార్డెన్ నుండి ఎడ్ల బండ్లు,ట్రాక్టర్లతో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి...
Slider ప్రత్యేకం

20 లక్షల ఎకరాల అసైన్ భూమిపై కేసీఆర్ కన్ను పడింది

Satyam NEWS
రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల అసైన్ భూమిపై కేసీఆర్ కన్ను పడిందని, కామారెడ్డి ప్రాంతంలో 8 వేల ఏకరాలలో రోడ్లు వేసుకుని టిఆర్ఎస్ బ్రోకర్లు అమ్ముకోవాలని చూస్తున్నారని మాజి మంత్రి షబ్బీర్ అలీ ఆరోపించారు....
Slider నల్గొండ

ధరణి పోర్టల్ తక్షణమే రద్దు చేయాలి

Bhavani
నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు ఉత్తంకుమార్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు...
Slider మహబూబ్ నగర్

ధరణి పోర్టల్ తక్షణమే రద్దు చేయాలి

Bhavani
ధరణి పోర్టల్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. టిపిసిసి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ...
Slider నిజామాబాద్

కేసీఆర్ కుటుంబం, చెంచాల కోసమే ధరణి: ఈటల రాజేందర్

Satyam NEWS
ధరణి పోర్టల్ కేసీఆర్ కోసం, ఆయన కుటుంబం కోసం, ఆయన చెంచాల కోసమే పని చేస్తుందని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. గురువారం ఆయన ధరణి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ...
Slider ప్రత్యేకం

భూ మాఫియా కోసమే ధరణి: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్

Satyam NEWS
భూ మాఫియా కోసమే ధరణి పోర్టల్ ఏర్పాటు చేశారని, దీని ద్వారా లక్షల కోట్ల విలువ చేసే భూములను కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ...