పొత్తుల ప్రకటనతో ప్యాంటులు తడుపుకుంటున్న వైసీపీ నేతలు
త్వరలో రాష్ట్రంలో ఏర్పడేది ప్రజా ప్రభుత్వమే. తెలుగుదేశం, జనసేన పార్టీలో మధ్య కచ్చితంగా పొత్తు ఉంటుంది. మూడవ పార్టీ తో కూడా పొత్తు ఉంటుందా? అన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే. అయితే మూడవ పార్టీతోను పొత్తు...