2024లో మోడీనే మూడోసారి ప్రధాని.. అమిత్ షా
వచ్చే ఏడాది ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే సీఎంగా వేరే వ్యక్తిని నియమిస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోసిపుచ్చారు. 2022లో మరోసారి యోగి ఆదిత్యనాథే...