బీజేపీ అంటే భారతీయ జుమ్లా పార్టీ
తెలంగాణలో అమలు చేస్తున్న కంటివెలుగు కార్యక్రమం అద్భుతమని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ కొనియాడారు. ఖమ్మం సభలో భారీ జనసందోహాన్ని చూసి భగవంత్మాన్ ఉప్పొంగిపోయారు. ఇంతమందిని చూడటానికి కేసీఆర్ తమకు ప్రత్యేక అద్ధాలు...