శాస్త్రీయ విద్యా విధానం కోసం విద్యార్థులు పోరాడాలి
విద్యార్థులు తమ తరగతి పుస్తకాలతో పాటు, సమాజాన్ని కూడా చదవి, అనేక రుగ్మతలపై పోరాడాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విద్యార్థులకు పిలుపునిచ్చారు. సోమవారం నాడు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్...