33.7 C
Hyderabad
April 30, 2024 00: 30 AM
Slider జాతీయం

కోయంబత్తూరు బీజేపీ అభ్యర్ధికి లోకేష్ ప్రచారం

#lokesh

కోయంబత్తూరు ఎంపీ అభ్యర్థి, తమిళనాడు బీజేపి రాష్ర్ట అధ్యక్షుడు అన్నామలై కుప్పుస్వామి కి మద్దతుగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రచారం చేయనున్నారు. అందుకోసం లోకేష్ గురువారం రాత్రి 7 గంటలకు పీలమేడు ప్రాంతంలో తమిళనాడు బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. తెలుగువారు ఎక్కువగా స్థిరపడిన ప్రాంతాల్లో లోకేష్ ప్రచారం చేయాలని బీజేపీ కోరింది. కోయంబత్తూరు పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం 8 గంటలకు సింగనల్లూర్ ఇందిరా గార్డెన్స్ లో తెలుగు పారిశ్రామికవేత్తలతో కూడా లోకేష్ సమావేశం అవుతారు. అన్నామలై విజయానికి సహకరించాలని లోకేష్ వారిని కోరనున్నారు.

Related posts

ప్రువ్డ్ కరెక్ట్ : విమర్శకులూ సత్యం న్యూస్ చెప్పిందే నిజమైంది

Satyam NEWS

పోలీసులు నైతిక విలువలతో మెలగాలి

Satyam NEWS

కామారెడ్డి ప్రాంతానికి త్వరలో కాళేశ్వరం నీళ్లు

Satyam NEWS

Leave a Comment