దళితులను ఏకం చేసి బిజెపిని పటిష్టం చేస్తానని రాష్ట్ర దళితమోర్చా కన్వీనర్ ఎస్.విజయ్ కుమార్ అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా ఇన్ఛార్జిగా నియమితులైన సందర్భంగా విజయ్ కుమార్ ను స్థానిక అంబెడ్కర్ భవన్ లో...
కులవృత్తులతో జీవనం సాగిస్తున్న దళిత సామాజిక వర్గానికి ఐదు వేల రూపాయల పెన్షన్ మంజూరు చేయాలని బిజెపి ఎస్సీ మోర్చా డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో దళిత...