పంజాబ్లో ఆప్ నాలుగో జాబితా విడుదల
ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ప్రచారంలో దూకుడు పెంచిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అభ్యర్థుల ప్రకటనలోనూ ముందే ఉన్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు 15 మంది అభ్యర్థులలో నాలుగో...