హైకోర్టు అదనపు న్యాయమూర్తుల బాధ్యతల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం అదనపు న్యాయమూర్తులుగా జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, జస్టిస్ వెనుతురుమల్లి గోపాల కృష్ణారావు శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. శుక్రవారం ఉదయం నేలపాడులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయ...