గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా ఏపీ పర్యాటక రంగానికి నూతనోత్తేజం
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా రాష్ట్ర పర్యాటక రంగానికి నూతనోత్తేజం వచ్చిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, యువజనాభివృద్ధి శాఖల మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు...