ఏటూరునాగారం రేంజ్ లో పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ సిబ్బంది గుర్తించిన మరునాడే ఘోరం జరిగింది. ములుగు జిల్లా వాజేడు మండలం లో చిరుత పులి దాడిలో లేగదూడ మృతి చెందింది. చిరుతపులి ఈ ప్రాంతంలో...
ఘాట్ రూడ్లపైనా, తిరుమలలోనూ వన్యప్రాణులు స్వేచ్ఛ గా తిరుగుతున్నాయని వార్తలు హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో అక్కడే కాదు హైదరాబాద్ లో కూడా మా రాజ్యమే నడుస్తున్నది అంటూ ఒక చిరుత కనిపించింది. హైదరాబాద్...