స్వామియే శరణం అయ్యప్ప: కరిమలై వాసుని కటాక్షం కోసం
కేరళ రాష్ట్రంలోని శబరిమల పుణ్యక్షేత్రంలో కొలువైన హరిహరసుతుడు, అయ్యప్ప స్వామి వారిని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇవాళ దర్శించుకున్నారు. స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోరుట్ల శాసన సభ్యులు...