డ్రోన్ బాంబ్:రక్తసిక్తమైన యెమెన్ 80 మంది మృతి
ఓ మసీదులో ప్రార్థనలు చేస్తున్న సైనికులే లక్ష్యంగా ఉగ్రవాదులు డ్రోన్ క్షిపణిని ప్రయోగించడంతో యెమెన్ మరోసారి రక్తసిక్తమైంది.మరిబ్ ప్రావిన్స్ లోజరిగిన ఈ ఘటన లో 80 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. హుతి తిరుగుబాటుదారులే...