31.2 C
Hyderabad
May 18, 2024 14: 48 PM

Author : Murali Krishna

857 Posts - 0 Comments
Slider ఖమ్మం

ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి కావాలి

Murali Krishna
మునిసిపల్ కార్పోరేషన్ పరిధిలోని అల్లిపురం, వైఎస్సార్ నగర్ లో నిర్మిస్తున్న డబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పురోగతిని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్  క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. పనుల్లో వేగం పెంచి,...
Slider ఖమ్మం

బస్తీ దవాఖానాల ద్వారా ఉచిత వైద్య సేవలు

Murali Krishna
బస్తీ దవాఖానాల ద్వారా పట్టణ పేదలకు ఇంటి చెంతనే ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఖమ్మం వైఎస్సార్ నగర్ లోని బస్తీ దవాఖానాను ఆకస్మిక తనిఖీ...
Slider ఖమ్మం

పనులు వేగంగా పూర్తిచేయాలి

Murali Krishna
సమీకృత జిల్లా కార్యాలయాల భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పనులను తనిఖీలు చేశారు. భవన ఆవరణలో అంతర్గత రహదారుల పనులు జరుగుతున్నట్లు...
Slider ఖమ్మం

డిసెంబర్ 2న ప్రజా సమస్యల పై ఖమ్మం లో పాదయాత్ర

Murali Krishna
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని సొంత స్థలం కలిగిన పేదలందరికీ ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 2 న  నగరంలోని...
Slider హైదరాబాద్

సిటీలో దొంగతనం.. గ్రామాల్లో విక్రయం

Murali Krishna
హైదరాబాద్ నగరంలో ద్విచక్ర వాహనాలు దొంగిలించి గ్రామాల్లో విక్రయిస్తున్న ఇద్దరిని సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. సీసీఎస్‌ జాయింట్‌ సీపీ గజారావు భూపాల్‌ బషీర్‌బాగ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఉప్పుగూడకు...
Slider ముఖ్యంశాలు

మంత్రి గంగుల కమలాకర్ కు సీబీఐ నోటీసులు

Murali Krishna
తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి మంత్రి గంగుల కమలాకర్ కు మరో షాక్‌ తగిలింది. ఇప్పటకే మైనింగ్‌ వ్యవహారంలో ఈడీ దాడులను ఎదుర్కొంటున్న మంత్రి గంగుల కమలాకర్ కు సీబీఐ నుంచి నోటీసులు...
Slider ఖమ్మం

సంపన్నుల కోసమే నూతన జాతీయ విద్యా విధానం

Murali Krishna
పేదవర్గాల విద్యార్థులను చదువులకు దూరం చేసే కుట్రే నూతన జాతీయ విద్యా విధానం అని  రిటైర్డ్ హెచ్.ఎం వై శ్రీనివాసరావు అన్నారు.  సుందరయ్య భవన్ లో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఖమ్మం జిల్లా...
Slider ముఖ్యంశాలు

డిసెంబర్‌ 2, 3 తేదీల్లో కడప కు జగన్

Murali Krishna
సీఎం జగన్‌ వైఎస్సార్‌  కడప జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. డిసెంబర్‌ 2, 3 తేదీల్లో  లింగాల, పులివెందుల, ఇడుపులపాయ ప్రాంతాల్లో పర్యటిస్తారు.  డిసెంబర్‌  2న ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టు నుండి కడప...
Slider ముఖ్యంశాలు

అగ్నిప్రమాదంలో  ఆరుగురు సజీవదహనం

Murali Krishna
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని  ఫిరోజాబాద్ లోని  పాధమ్ లో  జరిగిన అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవదహనం అయ్యారు. వీరిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఓ ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్ షాపులో ఈ...
Slider ముఖ్యంశాలు

షర్మిల అరెస్టుపై గవర్నర్ ఆందోళన

Murali Krishna
వైఎస్ షర్మిల అరెస్టు, ఆమె ఆరోగ్యంపై గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. కారులో ఉండగానే షర్మిలను లాక్కెళ్లిన దృశ్యాలు తనను కలచివేశాయని తెలిపారు. రాజకీయ భావాలు, సిద్ధాంతాలు ఏవైనా మహిళను, మహిళా...