వైఎస్ షర్మిల అరెస్టు, ఆమె ఆరోగ్యంపై గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. కారులో ఉండగానే షర్మిలను లాక్కెళ్లిన దృశ్యాలు తనను కలచివేశాయని తెలిపారు. రాజకీయ భావాలు, సిద్ధాంతాలు ఏవైనా మహిళను, మహిళా కార్య కర్తలను గౌరవించాల్సిన అవసరం ఉందని సూచించారు.
previous post
next post