సీఎం జగన్ వైఎస్సార్ కడప జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. డిసెంబర్ 2, 3 తేదీల్లో లింగాల, పులివెందుల, ఇడుపులపాయ ప్రాంతాల్లో పర్యటిస్తారు. డిసెంబర్ 2న ఉదయం గన్నవరం ఎయిర్పోర్టు నుండి కడప ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడే స్థానిక నేతలతో మాట్లాడతారు. తర్వాత లింగాల మండలంలోని సీబీఆర్ రిజర్వాయర్ వద్దకు చేరుకుని, బోటింగ్ జెట్టిని ప్రారంభిస్తారు. అక్కడ పలు కార్యక్రమాలలో పాల్గొని తిరిగి ఇడుపులపాయకు చేరుకుంటారు. 3 వ తేదీన ఇడుపులపాయ, కదిరి లలో పత్యటించి తిరిగి విజయవాడ చేరుకుంటారు.
previous post