ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణలో వుంటాయని అడిషనల్ డీజీపీ వై.నాగిరెడ్డి అన్నారు. వైరా పోలీస్ స్టేషన్ ను ఖమ్మం పోలీస్ కమిషనర్ తో కలసి సందర్శించి పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ నిర్వహణ, పోలీసుల...
తెలంగాణలో కాంట్రాక్టుల పేరుతో రూ.వేలకోట్లు దోచేస్తున్నారని వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే తనను అరెస్ట్ చేశారని, కావాలనే శాంతిభద్రతల సమస్య సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల నర్సంపేట,...
యువత మాదక ద్రవ్యాలకు బానిసలు కావద్దని, జీవితాలను నాశనం చేసుకోవద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా. టి. శ్రీనివాస రావు అన్నారు. జిల్లా న్యాయసేవా సదన్ లో జరిగిన అవగాహన కార్యక్రమంలో న్యాయమూర్తి మాట్లాడుతూ,...
జనవరి 2వ తేదీ శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి జరుపనున్నారు. గతంలో లాగా పదిరోజుల పాటు భక్తులకు వైకుంఠద్వార దర్శనం కల్పిస్తారు. పదిరోజులకు సంభందించి తిరుపతిలో సర్వదర్శనం టోకన్లు ఇస్తారు. జనవరి 2 న...
ఆన్లైన్, డిస్టెన్స్ కోర్సులను అందించే వర్సిటీలు ముందుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అనుమతి తీసుకోవాల్సిందేనని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఆయా కోర్సులు, ప్రోగ్రామ్లను ఏ పేరుతో పిలిచినా యూజిసి నిబంధనలను పాటించాలని...
ఈడీ ని కేంద్రం మరింత శక్తివంతం చేసింది. మరో 15 సంస్థలు ఈడీ పరిధిలోకి తెస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. పిఎంఎల్ ఏ చట్టంలోని 66వ నిబంధనలో మార్పులు చేసిన కేంద్రం, రాష్ట్ర పోలీసు...
వరంగల్ కమీషనర్ గా ఏవి రంగనాథ్ వియమితులయ్యారు. హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ గా వున్న ఆయనను వరంగల్ పోలీసు కమీషనర్ గా బదిలీ చేశారు. అక్కడ వున్న తరుణ్ జోషి ని డిజిపి...
తిరుమల శ్రీవారికి చెన్నైకి చెందిన మురుగప్ప గ్రూప్ టీఐ సైకిల్స్ ఆఫ్ ఇండియాకు చెందిన సీనియర్ అసోసియేట్ ప్రెసిడెంట్ ప్రశాంత్ రూ.7 లక్షల విలువైన 50 సైకిళ్ళు విరాళంగా అందజేశారు. శ్రీవారి ఆలయం ఎదుట...
కాబుల్ లో మరోసారి ముష్కరులు పిల్లల ప్రాణాలను బలితీసుకున్నారు. ఉత్తర అఫ్గానిస్థాన్ లోని ఓ స్కూల్ ను టార్గెట్ చేసి బాంబు దాడి చేశారు. దీంతో 15 మంది పిల్లలు మృతి చెందినట్టు తాలిబాన్...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు తెరాస ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించారు. సౌత్ గ్రూప్ను శరత్రెడ్డి, కవిత, ఎంపీ మాగుంట నియంత్రించారని ఈడీ పేర్కొంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో...