30.2 C
Hyderabad
May 17, 2024 17: 01 PM

Author : Satyam NEWS

29164 Posts - 23 Comments
Slider ముఖ్యంశాలు

అక్రమ సంబంధం పర్యవసానంగా వివాహితపై విచక్షణారహిత దాడి

Satyam NEWS
అక్రమ సంబందం నేపధ్యంలో విచక్షణారహితంగా వివాహిత పై ఓ వ్యక్తి కత్తితో దాడిచేసిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు లో కలకలం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం తూర్పు గోదావరి జిల్లా పందాలపాక  గ్రామానికి...
Slider ప్రత్యేకం

తీన్మార్ మల్లన్న కార్యాలయంలో పోలీసు తనిఖీలు (వీడియో చూడండి)

Satyam NEWS
క్యూ న్యూస్ పేరుతో సంచలనాత్మక విషయాలను వెలికి తెచ్చే సీహెచ్ నవీన్ కుమార్ ఎలియాస్  తీన్మార్ మల్లన్న చుట్టూ పోలీసులు ఉచ్చు బిగించారు. భూమి సమస్య పరిష్కరిస్తానని ఒక మహిళను ఆయన వేధించినట్లు ఆరోపణలు...
Slider జాతీయం

పీవీ సింధు ను సత్కరించిన అదిలాబాద్ ఎంపీ

Satyam NEWS
ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించి దేశానికి గర్వకారణమైన పీవీ సింధు ను అదిలాబాద్ ఎంపీ  సోయం బాపురావు ఢిల్లీలో ఘనంగా సన్మానించారు. కేంద్ర అ క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో...
Slider పశ్చిమగోదావరి

అగ్రవర్ణాల చేతిలో దళిత రైతు దారుణ హత్య

Satyam NEWS
పశ్చిమగోదావరిజిల్లా పెదవేగి మండూరు కన్నసముద్రం గ్రామంలో అగ్రవర్ణానికి చెందిన ఇద్దరు వ్యక్తుల చేతిలో ఓ దళిత రైతు హత్యకు గురైన దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండూరుకు చెందిన...
Slider మహబూబ్ నగర్

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు నమోదు చేసుకోండి

Satyam NEWS
సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందించే ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల ఎంపిక నేపథ్యంలో భాగంగా  అంకితభావంతో, అంకుఠిత దీక్షతో విద్యా విధానాన్ని ప్రభావితం చేయడంతో పాటు విద్యార్థులకు ఉజ్వలమైన  భవిష్యత్తు ప్రసాదించిన అపూర్వమైన...
Slider ముఖ్యంశాలు

రేపు గవర్నర్ తో భేటీ కానున్న సిఎం జగన్

Satyam NEWS
ఏపి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(బుధవారం) సాయంత్రం గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ను మర్యాదపూర్వకంగా కలవనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పెరేడ్ కు చేస్తున్న ఏర్పాట్లపై గవర్నర్ కు వివరణ ఇవ్వనున్నారు. మంగళవారం గవర్నర్‌ పుట్టిన...
Slider విజయనగరం

దిశ యాప్ వినియోగం కోసం రంగంలో దిగిన ఎస్.హెచ్.ఓలు

Satyam NEWS
ఒక నెల ముందు వ‌ర‌కు  దిశ  విభాగంలో ప‌ని చేసిన‌ ఎస్పీ దీపికా పాటిల్  విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచీ దానిపై జిల్లా వ్యాప్తంగా అవగాహ‌న త‌ర‌గ‌తుల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన...
Slider గుంటూరు

రెగ్యులరైజ్ చేయాలని కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగుల మానవహారం

Satyam NEWS
తమను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని కాంట్రాక్ట్  పారామెడికల్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆషా డే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంట్రాక్ట్...
Slider ప్రత్యేకం

రాష్ట్రంలో చర్చిలు ఎన్ని? అందులో పాస్టర్లు ఎందరు?

Satyam NEWS
ఏపీలో వాలంటీర్లను విచ్చలవిడిగా వాడుకుంటున్నారు….. నిజం… వారికి ఇచ్చే జీతం ఎంతో గానీ అడ్డమైన పనులూ చేయిస్తున్నారు. తాజాగా ఏపీలోని వాలంటీర్ల వాట్సప్ గ్రూపుల్లో ఓ మెసేజ్ కలకలం రేపుతోంది. అదేదో ప్రజలకు ఉపయోగపడేది...
Slider కడప

ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు బ్రేక్

Satyam NEWS
కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయరాదని ఏపి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయటం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకున్న స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్...