పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని సర్ సి ఆర్ రెడ్డి అటానమస్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ వీరభద్రరావు, ఆంగ్ల విభాగాధిపతి పి. ఆంజనేయులు, వ్యాయామ విభాగాధిపతి వి ఎస్ వి ఎస్ బాపూజీ లు...
కడప జిల్లా నందలూరు లోని చారిత్రక నేపథ్యం కలిగిన చోళ రాజుల కాలంలో నిర్మితమైన శ్రీ సౌమ్యనాధ దేవాలయం టీటీడీ స్వాధీనం చేసుకోవడానికి రంగం సిద్ధం అయ్యింది. ఈ మేరకు ఇటీవల తిరుమల లో...
విశ్వసనీయ సమాచారం మేరకు అటవీ శాఖ నిఘా విభాగం హైదరాబాద్, రామంతపూర్ లో ఇద్దరు వ్యక్తులపై దాడి చేసి 330 తాబేళ్లను పట్టుకుంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ చట్టం 1972 ప్రకారం షెడ్యూల్ ఒకటిలో...
పర్యావరణం పరిరక్షణ,పచ్చదనం-పరిశుభ్రత,మొక్కలు నాటండి..ఆక్సిజన్ పెంపొందించండి..ఇలాంటి మాటలు, పదాలు, వాక్యాలు.. అప్పుడప్పుడు పుస్తకాలలోనూ, వ్యాపార ప్రకటనలలోనూ, లేదా ప్రభుత్వ అధికారులు నిర్వహించి కార్యక్రమాలలతో బ్యానర్లలో మీరు చూసి ఉంటారు. కానీ పైన చదివిన వాటిని అన్నింటిని...
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని రామప్ప దేవాలయాన్ని శనివారం తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్మాస్టర్ ఎస్ రాజేంద్ర కుమార్ సందర్శించారు. ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమా శంకర్ లు ఆయనకు స్వాగతం పలికి...
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భోగాపురం గ్రీన్ఫీల్డు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేసేందుకు వీలుగా నిర్వాసితుల పునరావాస పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. నిర్వాసితుల...
ప్రజా శ్రేయస్సు కోసం ప్రజాదీవెన పాదయాత్ర చేపట్టిన భారతీయ జనతా పార్టీ నాయకుడు, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ త్వరగా కోలుకోవాలని ఆదిలాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ అన్నారు. నేడు ఆయన...
తెలంగాణ డిజిపి ఎం మహేందర్ రెడ్డి నేడు అన్ని జిల్లాల కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్...
గుంటూరు సర్వజన ఆసుపత్రి న్యూరో సర్జరీ విభాగం వైద్యులు ఒక రోగికి అరుదైన శస్త్ర చికిత్స చేశారు. న్యూరో సర్జరీ రెండో విభాగం అధిపతి ప్రొఫెసర్ డి.శేషాద్రిశేఖర్ ఆధ్వర్యంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ లు భవనం...