31.2 C
Hyderabad
May 18, 2024 18: 00 PM

Author : Satyam NEWS

29168 Posts - 23 Comments
Slider వరంగల్

దివ్యంగులకు ప్రియనేస్తం చారిటబుల్ ట్రస్ట్ చేయూత

Satyam NEWS
ప్రియనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం ములుగు జిల్లా కు చెందిన దివ్యాంగులు నూనె సతీష్, గుర్రం శ్రీహరిలకు  కృత్రిమ కాలు అమర్చి చేయూతనందించారు. ములుగు మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన నూనె సతీష్ ...
Slider ముఖ్యంశాలు

ఈ నెల 28న పివి శతజయంతి ముగింపు ఉత్సవాలు

Satyam NEWS
ఈ నెల 28 వ తేదిన హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో  జరిగే భారత మాజి ప్రధాన మంత్రి పి.వి నరసింహారావు శత జయంతి ఉత్సవాల ముగింపు  వేడుకలకు గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్,...
Slider కడప

పన్ను విధానాన్ని రద్దు చేయాలని టీడీపీ నేతల వినతి పత్రం

Satyam NEWS
కడప జిల్లా రాజంపేట తెలుగుదేశం పార్టీ అద్వర్యంలో గురువారం మునిసిపల్ అధికారులకు వినతిపత్రాలను ఇచ్చే కార్యక్రమంలో భాగంగా రాజంపేట మునిసిపాలిటీ ఇన్ఛార్జ్ కి వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది. గడచిన 15 నెలలుగా ప్రజలు కరోనా...
Slider విజయనగరం

ప్రాథమిక విద్యావిధానంలో మార్పులు వద్దు: సీపీఎం

Satyam NEWS
విద్యావిధానం పట్ల జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు నిరసనగా ఈ నెల 28 న రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడుతున్నట్లు సీపీఎం రాష్ట్ర నేత కృష్ణ మూర్తి తెలిపారు. ఈ మేరకు విజయనగరం జిల్లా...
Slider ఖమ్మం

రోడ్డు ప్రమాదాల నివారణకు శాశ్వత పరిష్కార మార్గాలపై దృష్టి

Satyam NEWS
రోడ్డు ప్రమాదాల నివారణకు శాశ్వత పరిష్కార మార్గాలపై దృష్టి సారించి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ పోలీస్ అధికారులకు ఆదేశించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా...
Slider ముఖ్యంశాలు

నీట్, జేఈఈ కోటా స్టడీ మెటీరియల్ సిద్ధం

Satyam NEWS
ఇంటర్ తో పాటు నీట్, జే ఈఈ, తదితర జాతీయ ప్రవేశ పరీక్షలకు సిద్ధం మైయ్యే ప్రధమ, ద్వీతీయ విద్యార్థులకు కోటా స్టడీ మెటీరియల్ బుక్స్ సిద్ధం చేసినట్లు ఐఐటీ-జేఈఈ/నీట్ ఫోరం డైరెక్టర్ కె....
Slider నల్గొండ

హరితహారాన్ని పండుగలా జరుపుకోవాలి

Satyam NEWS
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని జూలై ఒకటో తేదీ నుంచి ప్రతి ఒక్కరూ పండుగలా జరుపుకోవాలని ఎం పి పి గూడెపు శ్రీనివాస్ అన్నారు.   సూర్యాపేట జిల్లా హుజూర్...
Slider కడప

తరచూ వివాదాల్లో ఆడపూరు ఇసుక క్వారీ….

Satyam NEWS
కడప జిల్లా నందలూరు మండలం ఆడపూరు క్వారీ లో గురువారం నిర్వాహకులకు, ఇసుక తరలింపు దారులకు తీవ్ర వివాదం నెలకొంది. వివిధ సుదూర ప్రాంతాల నుండి వచ్చే ట్రీప్పర్ లు, ట్రాక్టర్ లతో క్వారీ...
Slider ముఖ్యంశాలు

ఇప్పటికైనా పరీక్షలు రద్దు చేసి పిల్లల ప్రాణాలు కాపాడండి

Satyam NEWS
సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టిన నేపథ్యంలో ఇప్పటికైనా విజ్ఞతతో ఆలోచించి ఇంటర్ మీడియట్ పరీక్షలను రద్దు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు తాజాగా ఆయన ముఖ్యమంత్రి...
Slider కడప

లోకకళ్యాణార్ధం హత్యరాలలో వనదుర్గ మహావిద్య హోమం,యాగం

Satyam NEWS
కడప జిల్లా రాజంపేట లోని ప్రసిద్ద పరశురామ క్షేత్రమైన హత్యరాలలో గురువారం లోకకల్యాణార్థం అత్యంత శక్తి వంతమైన వనదుర్గ మహావిద్య హోమం,యాగం నిర్వహించారు. గుంటూరు జిల్లా కు చెందిన వేద పండితులు వ్యాకరణం గణపతి...