దివ్యంగులకు ప్రియనేస్తం చారిటబుల్ ట్రస్ట్ చేయూత
ప్రియనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం ములుగు జిల్లా కు చెందిన దివ్యాంగులు నూనె సతీష్, గుర్రం శ్రీహరిలకు కృత్రిమ కాలు అమర్చి చేయూతనందించారు. ములుగు మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన నూనె సతీష్ ...