37.2 C
Hyderabad
May 2, 2024 11: 20 AM

Tag : Chief Secratary of Telangana

Slider సంపాదకీయం

సోమేశ్ కు కీలక పదవి ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయం?

Satyam NEWS
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసి హైకోర్టు తీర్పుతో ఏపి క్యాడర్ లో తిరిగి జాయిన్ అయిన సోమేశ్ కుమార్ కు ప్రాధాన్యత ఎక్కువ ఉన్న శాఖను కేటాయించేందుకు ముఖ్యమంత్రి జగన్...
Slider ప్రత్యేకం

నాలుగు జిల్లాల కలెక్టర్ లతో మంత్రి పువ్వాడ టెలి కాన్ఫరెన్స్

Satyam NEWS
గోదావరి వరద ఉదృతి పై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, నాలుగు జిల్లాల కలెక్టర్ లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. గంట గంటకు పెరుగుతున్న...
Slider ముఖ్యంశాలు

సమ్మక్క జాతరకు రూ.111 కోట్లు కేటాయించాలి: సీతక్క

Satyam NEWS
రాబోయే సమ్మక్క సారలమ్మ జాతరకు 111 కోట్ల 91 లక్షల రూపాయలు తక్షణమే కేటాయించి నాణ్యతతో కూడిన పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె...
Slider ముఖ్యంశాలు

ఈ నెల 28న పివి శతజయంతి ముగింపు ఉత్సవాలు

Satyam NEWS
ఈ నెల 28 వ తేదిన హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో  జరిగే భారత మాజి ప్రధాన మంత్రి పి.వి నరసింహారావు శత జయంతి ఉత్సవాల ముగింపు  వేడుకలకు గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్,...
Slider ఆదిలాబాద్

రైతు బందు ఖాతాలు పెండింగ్ లో ఉంచవద్దు

Satyam NEWS
రైతు బంధు ఖాతాలు  పెండింగ్ లో ఉండవద్దని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్ల తో  ఉపాధిహామీ పథకం, రైతు బంధు, మునిసిపాలిటీ లో...
Slider తెలంగాణ

ఉపాధి పనుల్లో మరింత వేగం పెంచండి

Satyam NEWS
ఉపాధి హామీ పనులను వేగవంతం చేయడంతో పాటు  కూలీలకు విధిగా పనులు కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం నాడు బీఆర్కే భవన్  నీటిపారుదల, పంచాయతీ రాజ్ పనులను...
Slider తెలంగాణ

ప్రిపరేషన్: ఇబ్బందులు రాకుండా ఎన్నికల నిర్వహణ

Satyam NEWS
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూలుకు అనుగుణంగా మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా నిర్వహించడానికి ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు....
Slider తెలంగాణ

పరీక్షల్లో మళ్లీ పాత తప్పులు జరగనివ్వద్దు

Satyam NEWS
మార్చి, ఏప్రిల్ లో జరగనున్న ఇంటర్ మీడియట్, పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. సోమవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో ఎస్.ఎస్.సి,...
Slider తెలంగాణ

6నెలల్లో సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా తెలంగాణ

Satyam NEWS
ఆరు నెలల్లో సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దనున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అన్నారు. రాష్ట్రంలో నిరక్షరాస్యుల జాబితా సిద్ధం చేస్తున్నట్లు తెలిపిన ఆయన.. నిరక్షరాస్యుల జాబితా సిద్ధం చేయాలని పంచాయతీ కార్యదర్శులకు...
Slider తెలంగాణ

సిఎం కేసీఆర్ లక్ష్య సాధన కోసం పని చేస్తా

Satyam NEWS
రాష్ట్ర ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలు, ఆశయాలకు అనుగుణంగా టీం వర్క్ చేసి లక్ష్య సాధనకు కృషి చేస్తానని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. సోమేశ్ కుమార్ మంగళవారం నూతన ప్రభుత్వ...