39.2 C
Hyderabad
May 4, 2024 21: 49 PM

Author : Satyam NEWS

29119 Posts - 23 Comments
Slider మెదక్

మత్య్సకారుల శ్రమను దోచుకుంటున్న మధ్య దళారులు

Satyam NEWS
మత్య్సకారులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఉచిత చేపపిల్లలు ఇవ్వడం మంచి ఉద్దేశ్యమే అయినా దళారుల వల్ల ఆ పథకం పక్కదారి పడుతున్నదని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మత్య్సకార సంక్షేమ సంఘం ఆరోపించింది....
Slider కర్నూలు

తెలంగాణలో వ్యాపారాల కోసం ఏపి ప్రయోజనాల తాకట్టు

Satyam NEWS
రాయలసీమ ఎంపీలు, ఎమ్మెల్యేలు తెలంగాణాలలో తమ వ్యాపారాలు కాపాడుకోవడం కోసం సీమ ప్రజల ప్రయోజనాలను తాకట్టుపెడతారా? అని బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ కేబినెట్ వ్యాఖలపై ఏపి ముఖ్యమంత్రి జగన్...
Slider వరంగల్

కేసీఆర్ కాన్వాయ్ కి అడ్డుపడ్డ నిరుద్యోగల అరెస్టు

Satyam NEWS
ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన నిరుద్యోగ యువకులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా నూతన...
Slider నెల్లూరు

దైనందిన జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకోండి

Satyam NEWS
అంతర్జాతీయ యోగా  దినోత్సవం సందర్భంగా నెల్లూరు లోని వి యస్ యు జాతీయ సేవా పథకం, నెహ్రు యువ కేంద్రం సంయుక్తంగా ఆన్ లైన్ వర్కుషాప్, సామూహిక యోగా ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ఈ...
Slider విజయనగరం

స్వామి శ్రీ రామానంద యోగజ్ఞాన ఆశ్రమంలో యోగా దినోత్సవం

Satyam NEWS
విజయనగరం జిల్లా సాలూరు లోని స్వామి శ్రీ రామానంద యోగజ్ఞాన ఆశ్రమంలో ప్రపంచ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. అపర వాల్మికి సద్గురు శ్రీశ్రీశ్రీ స్వామి శివానంద పరమహంసల వారి సమాధి ఆరాధన కూడా...
Slider విశాఖపట్నం

ప్రత్యేక హోదా వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు

Satyam NEWS
ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న పోరాటం అంతా కూడా పొలిటికల్ డ్రామా అని ఆయన వ్యాఖ్యానించారు....
Slider ముఖ్యంశాలు

25న వైభవంగా మహాంకాళి బోనాల జాతర

Satyam NEWS
ఈ సంవత్సరం ఘనంగా ఆషాఢ బోనాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. జులై 11 న గోల్కొండ బోనాలు, 25 వ తేదీన సికింద్రాబాద్ బోనాలు, ఆగస్టు 1 వ తేదీన హైదరాబాదు బోనాల...
Slider ప్రత్యేకం

‘‘మాట తప్పి…మడం తిప్పి మా మనసుల్ని గాయపరచద్దు జగన్’’

Satyam NEWS
మూడు రాజధానుల విషయంలో బిల్లును సెలక్టు కమిటీకి పంపిన శాసన మండలిపై అప్పటిలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరగారు. శాసన మండలి ఉండటం వల్ల ప్రజాధనం వృధా అవుతున్నదని...
Slider మెదక్

మంత్రి హరీష్ రావు కాన్వాయ్ కి తప్పిన పెను ప్రమాదం

Satyam NEWS
రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు కాన్వాయ్ కి పెను ప్రమాదం తప్పింది. సీఎం కేసీఆర్ పర్యటన అనంతరం మంత్రి హరీష్ రావు సిద్ధిపేట నుండి హైదరాబాద్ వెళుతున్న క్రమంలో సిద్ధిపేట నాగుల బండ...
Slider వరంగల్

కుటుంబంలో కల్లోలం నింపిన రోడ్డు ప్రమాదం

Satyam NEWS
స్థిరమైన ఉద్యోగం… భార్యా పిల్లలు… కొత్త ఇల్లు… ఇంకేం కావాలి? ఏమీ అవసరం లేదు…. అయితే విధి వక్రించింది….. అన్నీ ఉన్న అతడిని అర్ధంతరంగా తీసుకుపోయింది. హెడ్ కానిస్టేబుల్  మాడబోయిన తిరుపతి (45) హృదయవిదారక...