25.7 C
Hyderabad
May 18, 2024 09: 51 AM

Category : సంపాదకీయం

Slider సంపాదకీయం

తప్పుల తడక: జగన్ చేసింది 2 : నిమ్మగడ్డ చేసింది 5

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నిక వాయిదా నేపథ్యంలో ఒకే రోజులో అతి పెద్ద తప్పులు అలవోకగా, ఆవేశంలో ఆలోచన లేకుండా జరిగిపోయాయి. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు అతి...
Slider సంపాదకీయం

కరోనా అనుమానంతో దుబాయ్ విమానం నిలిపివేత

Satyam NEWS
బ్రిటన్ కు చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటీవ్ రావడంతో దుబాయ్ వెళ్లాల్సిన విమానంలోని ప్రయాణీకులు అందరిని దించివేయాల్సిన పరిస్థితి వచ్చింది. బ్రిటన్ కు చెందిన ఒక వ్యక్తి కొద్ది రోజుల కిందట కేరళలోని...
Slider సంపాదకీయం

స్ట్రాటజీ: ప్లాన్ మూడో దశలో తెలుగుదేశం పార్టీ కనుమరుగు

Satyam NEWS
ప్రతిపక్ష నాయకుడిని, ప్రతిపక్ష నాయకుడిని అని పదే పదే చెప్పుకుంటున్న చంద్రబాబునాయుడికి అది లేకుండా చేసేందుకు పావులు కదుపుతున్నారు. బహుశ త్వరలోనే అది జరిగే అవకాశం ఉంటుంది. చంద్రబాబునాయుడికి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష హోదా...
Slider సంపాదకీయం

లాజిక్కులు మరచిపోతున్న 40 ఇయర్స్ ఇండస్ట్రీ

Satyam NEWS
ఓటుకు నోటు కేసులో రెండు తెలుగు రాష్ట్రాలలో సిగ్గు పోయినా చంద్రబాబునాయుడికి మాత్రం బుద్ధి మారలేదు. బలం లేకపోయినా ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిని మళ్లీ రంగంలోకి దించారు. ఆంధ్రప్రదేశ్...
Slider సంపాదకీయం

కన్ఫ్యూజన్: మార్చి 31 లోపు బడ్జెట్ ఆమోదం పొందుతుందా?

Satyam NEWS
మార్చి 31 లోపు ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమోదం పొందాలి. లేకపోతే విపరీత పరిణామాలు తలెత్తుతాయి. దీనికి సంబంధించి ఇప్పటి వరకూ ప్రభుత్వంలో క్లారిటీ లేదు. మార్చి 31 లోపు బడ్జెట్ ఆమోదం...
Slider సంపాదకీయం

ఫియర్ సైకోసిస్: అద్దె ఇంట్లోలా అమరావతి ఉద్యోగులు

Satyam NEWS
అద్దె ఇంట్లో ఉంటున్న వాడిలా అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఉంది. ఒక్క శాఖ కాదు అన్ని శాఖల ఉద్యోగులకూ ఇదే స్థితి. ఇంటి ఓనరు మౌఖికంగా చెప్పినట్లు శాఖాధిపతులు ఉద్యోగులకు చెబుతున్నారు....
Slider సంపాదకీయం

ఏపి పాలిటిక్స్: కేంద్ర బిజెపికి తెలిసి వస్తున్న నొప్పి

Satyam NEWS
రాజ్యసభలో వైసిపికి ఉన్న సభ్యులు అవసరం అయితే ఉపయోగపడతారని చూసి చూడనట్లు వెళుతున్న భారతీయ జనతా పార్టీ కేంద్ర కమిటీకి ఇటీవల ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు చుక్కలు...
Slider సంపాదకీయం

బివేర్ ఆఫ్ బాట్: హైదరాబాద్ నడి బొడ్డున గబ్బిలాల దిబ్బ

Satyam NEWS
కరోనా వైరస్ తెలంగాణలో ఏ ఒక్కరికి సోకలేదు. ఇటలీ నుంచి వచ్చిన మహిళ విషయంలో కూడా క్లారిటీ వచ్చేస్తే ఇక కరోనా వైరస్ గురించి స్థానికంగా ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం ఉండదు. అయితే...
Slider సంపాదకీయం

జనాభా లెక్కలకు అడ్డు చెప్పడమా? ఇదేంటి?

Satyam NEWS
అనుభవ రాహిత్యమో, అవగాహనా రాహిత్యమో తెలియదు కానీ నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌ (ఎన్ పి ఆర్) ను ప్రస్తుత పద్ధతిలో అమలు చేయరాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం తీర్మానించింది. ఎన్ పి ఆర్...
Slider సంపాదకీయం

స్ట్రగుల్: పది లక్షల మంది నిరాహార దీక్ష, లక్ష మంది ఢిల్లీ యాత్ర

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ బిజెపి అమరావతి రాజధాని కోసం పోరాడుతున్నట్లు చెబుతున్నా కేంద్రంలోని బిజెపి మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉందని అమరావతి రైతులు భావిస్తున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి...