నేటి నుండి ఈ నెల 29 వరకు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డా. ధనంజయ వై చంద్రచూడ్ తిరుపతి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం 2 గం. లకు తిరుపతి...
ఏడుకోండలస్వామి ఆశీస్సులతో సిఎం కేసీఆర్ సంకల్పం నేరవేరాలని కోరుకున్నట్లు ఉప్పల్ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి తెలిపారు. ఉప్పల్ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి తో కలిసి మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్...
తిరుపతి ఎంపీ గురుమూర్తి నేడు ఢిల్లీలో కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు ఈ సందర్భంగా తిరుపతి ప్రాంతం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ ఆలయ నగరమని రోజుకు లక్షా అరవై వేల మంది...
తిరుపతిలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో శ్రీవాణి దర్శనం టికెట్ కౌంటర్ ప్రారంభమైంది. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా ఈ కౌంటర్ ను ప్రారంభించింది. భక్తులు శ్రీవారికి విరాళంగా...
తిరుపతిలోని ఎన్టీసీ మిల్లు పూర్తి స్థాయిలో పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తద్వారా ఈ మిల్లునే నమ్ముకొని జీవనం గడిపే దారిద్య్రరేఖకు దిగువన ఉన్న సుమారు వెయ్యి కుటుంబాలకు జీవనోపాధి లభిస్తుందని తిరుపతి ఎంపీ...
రాష్ట్ర వ్యాప్తంగా తుఫానులు వచ్చినప్పుడు ప్రభుత్వానికి జిల్లా అధికార యంత్రంగానికి గుర్తొచ్చే మొట్టమొదటి డిపార్ట్మెంట్ విద్యుత్ శాఖ. అక్కడ పనిచేసే రెగ్యులర్ ఉద్యోగస్తులతో పాటు, ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు మాత్రమే. విద్యుత్ శాఖలో పనిచేసే...
టిటిడికి చెందిన బర్డ్ ఆసుపత్రిలో ఒకేరోజు ఏడుగురు చిన్నారులకు విజయవంతంగా గ్రహణమొర్రి శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఇందుకు గాను వైద్యబృందానికి టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి అభినందనలు తెలియజేశారు. శస్త్రచికిత్సలు చేసిన ఏడుగురు చిన్నారులను శుక్రవారం సంపూర్ణ...
తిరుచానూరు అమ్మవారి ఆలయ దర్శనాల టిక్కెట్ల ధరల పెంపు కమిటీ తన నిర్ణయం వెనక్కి తీసుకోవాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి, చంద్రగిరి శాసనసభ్యులతో పాటు...
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహ శుభకార్యానికి వెళుతూ ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటన పూతలపట్టు మండలం లక్ష్మయ్య ఊరు సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు ఐరాల...