Slider చిత్తూరు

తిరుపతి చేరుకున్న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

#Supreme Court

నేటి నుండి ఈ నెల 29 వరకు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డా. ధనంజయ వై చంద్రచూడ్ తిరుపతి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం 2 గం. లకు తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న వీరికి ఘన స్వాగతం లభించింది.

రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఏపీ హైకోర్టు లక్ష్మణరావు, చిత్తూరు ఉమ్మడి జిల్లా జడ్జి భీమరావు, టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణ రెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, జెసి డీకే బాలాజీ, మూడవ అడిషనల్ జిల్లా జడ్జి వీర్రాజు, ప్రోటోకాల్ మేజిస్ట్రేట్ కోటేశ్వరరావు, శ్రీకాళహస్తి ఆర్డిఓ రామారావు అడిషనల్ ఎస్పీ కులశేఖర్, జిల్లా బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దినకర్ తదితరులు గౌ. సి జే ఐ కి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

Related posts

విద్యారంగంలో విశేష కృషి చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం                                    

Satyam NEWS

కర్రలతో పాటు 500 ట్రాక్ కెమెరాలు

Bhavani

వ్యతిరేకత కొనితెచ్చుకుంటున్న ఏపి ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment