మత్స్యకారులకు అధునాతన డీప్ సి బోట్స్ అందించండి
మత్స్యకారుల సమస్యలపై అత్యున్నత చట్టసభలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి గళమెత్తారు. ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాలం సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో భాగంగా సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న మత్స్యకారుల బతుకుల్లో...