23.2 C
Hyderabad
May 7, 2024 20: 42 PM

Category : చిత్తూరు

Slider చిత్తూరు

తిరుపతి లో వీధి దీపాలు లేక ఇబ్బంది

Bhavani
తిరుపతి నగర నడిబొడ్డున ఈస్ట్ పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో ఉన్న “రైల్వే అండర్ బ్రిడ్జ్” రాకపోకల మార్గాలలో “విద్యుత్ దీపాలు” లేక నడిచి డి అర్ మహల్ వైపు ఉన్న...
Slider చిత్తూరు

అందరూ పొగుడుతుంటే ఈ ఏడుపెందుకు?

Bhavani
ప్రధాని మోదీ సహా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా జగన్ పరిపాలనను ప్రశంసిస్తున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కల్యాణ్...
Slider చిత్తూరు

తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనం వేళల్లో మార్పు

Satyam NEWS
తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకున్నది. తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనం వేళల్లో మార్పులు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఉదయం 5 నుంచి 8 గంటల వరకు కొనసాగుతున్న బ్రేక్...
Slider చిత్తూరు

దేశంలో ఎక్కడా లేని విధంగా వైద్య సేవలు

Bhavani
సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా శ్రీకాళహస్తిలో 19 మందికి రూ. 34,07,000 చెక్కులను బాధితులకు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమారుడు బియ్యపు ఆకర్ష్ రెడ్డి అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత...
Slider చిత్తూరు

పవన్ లోకేష్ పై రోజా సెన్సేషనల్ కామెంట్స్

Satyam NEWS
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, టీడీపీ నేత నారా లోకేష్‌పై మంత్రి రోజా పొలిటికల్‌ సెటైరికల్ కామెంట్స్‌ చేశారు. పవన్‌ కార్లపై కూర్చుని హంగామా చేశారని వ్యాఖ్యలు చేశారు. ‘ఇప్పటంలో పవన్‌ రౌడీలా ఊగిపోయాడు....
Slider చిత్తూరు

హంస వాహనంపై సరస్వతి అలంకారంలో సిరుల‌త‌ల్లి

Bhavani
కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన సోమవారం రాత్రి హంస వాహనంపై సరస్వతి అలంకారంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు...
Slider చిత్తూరు

మూడు ప్రాంతాల్లో 85ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Bhavani
పాపనాశనం, తిరుమల ఘాట్ రోడ్డు పరిధిలో 85ఎర్రచందనం దుంగలు, నాలుగు ద్విచక్రవాహనాలు, మరో అశోక్ లేలాండ్ గూడ్స్ క్యారియర్ లను టాస్క్ ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి 9మంది స్మగ్లర్లను అరెస్టు...
Slider చిత్తూరు

రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా హిందూ ధర్మ ప్రచారం

Bhavani
రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి తెలిపారు. టీటీడీ పరిపాలన భవనంలోని మైదానంలో శుక్రవారం రాత్రి అత్యంత వైభవంగా కార్తీక మహా...
Slider చిత్తూరు

తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ కోలగట్ల..!

Satyam NEWS
తిరుచానూరులో కొలువై ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి  దర్శించుకున్నారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల రాక సందర్భంగా ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. వేద పండితుల...
Slider చిత్తూరు

తిరుపతి వెంకన్న ను దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్

Satyam NEWS
కలియుగ దైవం… వడ్డీ కాసుల వాడైన తిరుమల ఏడుకొండల వేంకటేశ్వరుడుని ఏపీ డిప్యూటీ స్పీకర్, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి దర్శించుకున్నారు. తిరుమల… ప్రజలందరికీ శుభాలు కలగాలని, కలియుగ వైకుంఠుడు వెంకటేశ్వరుని ఆశీస్సులు...