తిరుపతి నగర నడిబొడ్డున ఈస్ట్ పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో ఉన్న “రైల్వే అండర్ బ్రిడ్జ్” రాకపోకల మార్గాలలో “విద్యుత్ దీపాలు” లేక నడిచి డి అర్ మహల్ వైపు ఉన్న...
ప్రధాని మోదీ సహా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా జగన్ పరిపాలనను ప్రశంసిస్తున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కల్యాణ్...
తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకున్నది. తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనం వేళల్లో మార్పులు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఉదయం 5 నుంచి 8 గంటల వరకు కొనసాగుతున్న బ్రేక్...
సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా శ్రీకాళహస్తిలో 19 మందికి రూ. 34,07,000 చెక్కులను బాధితులకు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమారుడు బియ్యపు ఆకర్ష్ రెడ్డి అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత...
కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన సోమవారం రాత్రి హంస వాహనంపై సరస్వతి అలంకారంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు...
పాపనాశనం, తిరుమల ఘాట్ రోడ్డు పరిధిలో 85ఎర్రచందనం దుంగలు, నాలుగు ద్విచక్రవాహనాలు, మరో అశోక్ లేలాండ్ గూడ్స్ క్యారియర్ లను టాస్క్ ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి 9మంది స్మగ్లర్లను అరెస్టు...
రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి తెలిపారు. టీటీడీ పరిపాలన భవనంలోని మైదానంలో శుక్రవారం రాత్రి అత్యంత వైభవంగా కార్తీక మహా...
తిరుచానూరులో కొలువై ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి దర్శించుకున్నారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల రాక సందర్భంగా ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. వేద పండితుల...