40.2 C
Hyderabad
April 28, 2024 16: 56 PM
Slider చిత్తూరు

తిరుమల శ్రీవారి సేవలో బేతి , పన్నాల

#uppalmla

ఏడుకోండలస్వామి ఆశీస్సులతో సిఎం కేసీఆర్‌  సంకల్పం నేరవేరాలని కోరుకున్నట్లు ఉప్పల్ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి తెలిపారు. ఉప్పల్ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి తో కలిసి మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి సతీసమేతంగా, తనయుడు నిఖుల్ రెడ్డి , కూతురు ప్రవళిక తో స్వామి వారి  దర్శన సేవలో పాల్గొన్నారు. మల్లాపూర్  ప్రజలకు మరింత సేవ చేసే శక్తి ప్రసాదించూ స్వామీ వారిని పన్నాల దేవేందర్ రెడ్డి సతీసమేతంగా స్వామివారిని కోరారు.

Related posts

సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే నెంబర్ వన్ తెలంగాణ

Satyam NEWS

కొండా లక్ష్మణ్‌ బాపూజీ సేవలు మరువలేనివి

Satyam NEWS

మొక్కలు నాటిన రాజన్న సిరిసిల్లా జిల్లా ఎస్పీ

Satyam NEWS

Leave a Comment