ఏడుకోండలస్వామి ఆశీస్సులతో సిఎం కేసీఆర్ సంకల్పం నేరవేరాలని కోరుకున్నట్లు ఉప్పల్ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి తెలిపారు. ఉప్పల్ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి తో కలిసి మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి సతీసమేతంగా, తనయుడు నిఖుల్ రెడ్డి , కూతురు ప్రవళిక తో స్వామి వారి దర్శన సేవలో పాల్గొన్నారు. మల్లాపూర్ ప్రజలకు మరింత సేవ చేసే శక్తి ప్రసాదించూ స్వామీ వారిని పన్నాల దేవేందర్ రెడ్డి సతీసమేతంగా స్వామివారిని కోరారు.