29.2 C
Hyderabad
May 18, 2024 11: 22 AM

Category : చిత్తూరు

Slider చిత్తూరు

తిరుప‌తి లోక్‌స‌భ‌లో తెదేపాకే ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్ట‌నున్నారు

Sub Editor
ప్రజలు అభివృద్ధి వైపు చూస్తున్నారని, అభివృద్ధి కోరుకునే ప్రజలు తిరుపతి ఉప ఎన్నికల్లో తెదేపాకు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని తిరుపతి లోక్​సభ తెదేపా అభ్యర్థి, డాక్టర్ పనబాక లక్ష్మీ అన్నారు. ఈ సంద‌ర్భంగా...
Slider చిత్తూరు

పంట చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట

Satyam NEWS
ప్రేమను పెద్దలు నిరాకరించడంతో వ్యవసాయ నీటి కుంటలోపడి మృతి చెందారు ఓ ప్రేమ జంట. చిత్తూరు జిల్లా కుప్పం కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో కోలార్ జిల్లా బంగారుపేట మండలం, ముగిలబెలి గ్రామంలో ఈ దుర్ఘటన...
Slider చిత్తూరు

టీడీపీ నాయకురాలు డి.కె.సత్య ప్రభ కన్ను మూత

Satyam NEWS
చిత్తూరు జిల్లా మాజీ ఎమ్.ఎల్.ఏ, టిడిపి జాతీయ ఉపాధ్యక్షురాలు సత్యప్రభ కన్నుమూశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ బెంగళూరు వైదేహి అసుపత్రిలో మృతి చెందారు. కరోనా బారిన పడి కోలుకుని, మళ్లీ అనారోగ్యానికి గురైన సత్యప్రభ...
Slider చిత్తూరు

తిరుపతి లోక్‌సభ టీడీపీ అభ్యర్థి ప్రకట‌న

Sub Editor
త్వరలో తిరుపతి లోక్‌సభకు ఉపఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో తిరుపతి లోక్‌‌సభ ఉప ఎన్నికకు ముందుగానే టీడీపీ అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు ఖరారు చేశారు. టీడీపీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ పేరును...
Slider చిత్తూరు

రాష్ర్ట‌ప‌తి ప‌ర్య‌ట‌న‌.. ఏర్పాట్ల‌పై క‌లెక్ట‌ర్ ఆదేశం

Sub Editor
ఈ నెల 24వ తేది మంగళవారం భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరుపతి, తిరుమల పర్యటనకు వ‌స్తున్నందున ముందస్తు ఏర్పాట్లను అధికారులు పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్తా...
Slider చిత్తూరు

కేంద్ర సొమ్ము దోచుకుతింటున్న వైకాపా నేతలు

Satyam NEWS
తిరుపతి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.వేల కోట్ల నిధులిస్తే వైకాపా నేతలు దోచుకుంటున్నారని ఏపీ భాజపా వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ సునీల్‌ దేవ్‌ధర్‌ ఆరోపించారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో పట్టించుకునే స్థితిలో సీఎం జగన్‌...
Slider చిత్తూరు

10 మంది బ్యాంక్ ఉద్యోగులు అదృశ్యం

Satyam NEWS
చిత్తూరు  జిల్లాలోని  సదాశివకోన జలపాతానికి  విహార యాత్రకు వెళ్లిన ఉద్యోగుల జాడ తెలియ రాలేదు. ఆదివారం విహార యాత్రకు వెళ్లిన ఉద్యోగుల ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి. వీరిలో  ముగ్గురు  నెల్లూరుకు  చెందినవారు....
Slider చిత్తూరు

కేసుల మాఫీ కోసమే సిఎం జగన్ మోడీకి సలాం చేస్తున్నారు

Satyam NEWS
తనపై ఉన్న కేసులను మాఫీ చేసుకోవడానికి సిఎం జగన్ ప్రధాని మోడీ కాళ్ళుకు సలాం చేస్తున్నారని సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ అన్నారు. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలో ఆయన స్థానిక నాయకులతో కలిసి ప్రెస్...
Slider చిత్తూరు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శార్వానంద్, రష్మిక

Satyam NEWS
యువ కథానాయకుడు శర్వానంద్‌, హీరోయిన్‌ రష్మిక మందన్న నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్‌ కిషోర్‌ తిరుమల డైరెక్ట్‌ చేస్తున్నారు.  విజయదశమి...
Slider చిత్తూరు

వెంకన్న పింక్ డైమండ్ కథ కంచికేనా?

Satyam NEWS
టీటీడీ లో కొంతమంది అధికారులు ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని పింక్ డైమండ్ పై తిరుపతి కోర్టులో వేసిన కేసు నుంచి తప్పించుకోవచ్చు నేమో గాని...