తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శార్వానంద్, రష్మిక
యువ కథానాయకుడు శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్న నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్నారు. విజయదశమి...