29.7 C
Hyderabad
May 2, 2024 03: 26 AM
Slider చిత్తూరు

టీడీపీ నాయకురాలు డి.కె.సత్య ప్రభ కన్ను మూత

#DKSatyaprabha

చిత్తూరు జిల్లా మాజీ ఎమ్.ఎల్.ఏ, టిడిపి జాతీయ ఉపాధ్యక్షురాలు సత్యప్రభ కన్నుమూశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ బెంగళూరు వైదేహి అసుపత్రిలో మృతి చెందారు.

కరోనా బారిన పడి కోలుకుని, మళ్లీ అనారోగ్యానికి గురైన సత్యప్రభ మరణించినారు. మాజీ ఎంపీ, టిటిడి చైర్మన్ గా పనిచేసిన డీకే ఆదికేశవులు సతీమణి సత్యప్రభ. 2013లో  డీకే ఆదికేశవులు మరణించారు.

గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి తరపున రాజంపేట   లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేసి  సత్యప్రభ ఓడిపోయారు.

Related posts

మూడు రాజధానులకు వ్యతిరేకంగా రామ్ మాధవ్ వ్యాఖ్య

Satyam NEWS

ఆటో లో నుంచి జారి పడి నలుగురు మృతి

Satyam NEWS

కరోనా ఇబ్బందులు చెప్పేవారిపై కేసులు పెడితే ఊరుకోం

Satyam NEWS

Leave a Comment