38.2 C
Hyderabad
May 3, 2024 21: 01 PM
Slider చిత్తూరు

10 మంది బ్యాంక్ ఉద్యోగులు అదృశ్యం

#MissingCase

చిత్తూరు  జిల్లాలోని  సదాశివకోన జలపాతానికి  విహార యాత్రకు వెళ్లిన ఉద్యోగుల జాడ తెలియ రాలేదు. ఆదివారం విహార యాత్రకు వెళ్లిన ఉద్యోగుల ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి.

వీరిలో  ముగ్గురు  నెల్లూరుకు  చెందినవారు. బ్యాంకు వద్ద ఉద్యోగుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎవరి ఫోన్లు పనిచేయక పోవడంతో అటవీ ప్రాంతాన్ని  పోలీసులు గాలిస్తున్నారు.

చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్ ఆదేశాలతో పుత్తూరు డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం రంగంలోకి దిగింది.

Related posts

మర్కజ్ ఎఫెక్ట్: గుంటూరు జిల్లాలో కర్ఫ్యూ విధింపు

Satyam NEWS

ఎన్‌ఎం‌సి సంతృప్తి చెందాలి

Murali Krishna

కాంగ్రెస్ గెలిచినా టీఆర్ఎస్ కొనేస్తుందని ఓట్లు వేయలేదు

Satyam NEWS

Leave a Comment