41.2 C
Hyderabad
May 4, 2024 16: 46 PM

Category : చిత్తూరు

Slider చిత్తూరు

వెంకన్న భక్తుల సొమ్ము రెండు కోట్లు గోవిందా గోవింద

Satyam NEWS
వెంకటేశ్వరస్వామి రాజకీయాలకు అతీతుడని ఎవరు అన్నారు? ఆయన కూడా రాజకీయాలకు అతీతుడు కాదు అని ప్రతి సారీ రుజువు అవుతూనే ఉంది. వేంకటేశ్వరస్వామి హుండీలో డబ్బులు వేయకండి, పింక్ డైమండ్ విదేశాల్లో వేలం వేశారు…....
Slider చిత్తూరు

టీటీడీ ఈవోగా జవహర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

Satyam NEWS
తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కార్యనిర్వహణాధికారిగా కేఎస్ జవహర్ రెడ్డి శనివారం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో టిటిడి ఈవో(ఎఫ్ఏసి) ఏవి ధర్మారెడ్డి ఈ మేరకు నూతన ఈవోకు బాధ్యతలు...
Slider చిత్తూరు

యువకుని ప్రాణం తీసుకున్న పబ్జి గేమ్

Satyam NEWS
చిత్తూరు జిల్లా తిరుపతి లో పబ్జి గేమ్ ఒత్తిడి లోనై ఎం.తేజేశ్ (17) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆటలో తోటి ఫ్రెండ్స్ తో అడలేక ఒత్తిడికి, నిరుత్సాహానికి లోనై మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళం లో...
Slider చిత్తూరు

తిరుమల తిరుపతి ఈవోగా జవహర్ రెడ్డి

Satyam NEWS
తిరుమల తిరుపతి దేవస్థానాల ట్రస్టు బోర్డు ఈవోగా సీనియర్ ఐ ఏ ఎస్ అధికారి జవహర్ రెడ్డి ని నియమించారు. కడప జిల్లాకు చెందిన జవహర్ రెడ్డి 1990 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన...
Slider చిత్తూరు

కోవిడ్ సెంటర్ కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో పెట్టాలి

Satyam NEWS
APMSIDC (ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్) అధికారుల, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయిన రాధిక కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్...
Slider చిత్తూరు

తుంగభద్ర పుష్కరాలకు పురోహిత బ్రాహ్మణులకు గుర్తింపు కార్డులు

Satyam NEWS
తుంగభద్ర నది పుష్కరాలలో సేవలు అందించేందుకు ఆసక్తి ఉన్న పౌరోహితులకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నదని తిరుపతి నియోజకవర్గ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య అధ్యక్షులు గుండాకరం విజయ భాస్కర్ శర్మ ...
Slider చిత్తూరు

పోలీసుల తీరుపై జడ్జి రామకృష్ణ పీఎస్‌లో ఫిర్యాదు

Satyam NEWS
ఈ నెల 1న రాత్రి పోలీసులు తనను అడ్డుకున్నారని ఆరోపిస్తూ జడ్జి రామకృష్ణ తిరుపతి పీఎస్​లో ఫిర్యాదు చేశారు. పోలీసుల తీరు సరిగా లేదని, జరిగిన ఘటనపై దర్యాపు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన...
Slider చిత్తూరు

గోవిందుడు కొందరివాడేనా? అందరివాడు కాదా?

Satyam NEWS
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల తీరు చూస్తుంటే డబ్బున్న వాళ్ళకే శ్రీవారి దర్శనం అన్న చందంగా మారిందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. లాక్ డౌన్ సడలింపు తర్వాత...
Slider చిత్తూరు

టిటిడి ఈవో ఏకే సింఘాల్ ఆకస్మిక బదిలీ

Satyam NEWS
తిరుమల తిరుపతి దేవస్థానాల ముఖ్య కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ పై వేటు పడింది. ఆయనను అక్కడ నుంచి తప్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో కొత్త అధికారిని నియమించకుండా...
Slider చిత్తూరు

గంగాధర నెల్లూరులో నంది విగ్రహంపై పైశాచిక దాడి

Satyam NEWS
చిత్తూరు జిల్లా గంగధర నెల్లూరులో దేవాలయంపై దాడి జరిగింది. తాజాగా ఉపముఖ్యమంత్రి  కె.నారాయణస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలోని ఆగరమంగలం ఆలయంలో నంది విగ్రహాన్ని అగంతకులు ధ్వంసం చేసారు. అంతర్వేది రథం దగ్ధం ఘటన...